..

  • This is featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

  • This is featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

  • This is featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

Monday 18 November 2013

2. శ్రీకృష్ణ కథామృతం:

Please Visit : http://telugupennidhi.com/index.php/te" more updates.     

 ఆనాటి రాత్రి కంసుడు నిద్ర పోతుండగా కలలో ఒక శవం వచ్చి కౌగలించుకున్నట్టు, ఎవరో స్త్రీ నల్లటి దేహంతో, ఎర్రటి చీర కట్టుకుని రా రా అని దగ్గరికి వచ్చేస్తున్నట్టు ఇలాంటి భయంకరమైన కలలు వచ్చాయి. కంసుడు దెబ్బకి ఉలిక్కిపడి లేచి మరలా నిద్రపోయాడు. ఆనాటి రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. ఓ పక్కన కలలు చంపేస్తున్నాయి. ఇంకోప్రక్కన శ్రీకృష్ణుడు వస్తాడు అనే ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేసి నిద్ర పాడుచేశాయి.
ఇంకా అక్రూరుడు (వేగు) మాత్రం ఎప్పుడెప్పుడు శ్రీకృష్ణుడిని చూస్తానో? ఎప్పుడూ ఎవరో  శ్రీకృష్ణుడు అంత గొప్ప, ఇంతగొప్ప, సాక్షాత్తు విష్ణువే శ్రీకృష్ణుడిగా వచ్చాడు. చాల అందంగా ఉంటాడట, సర్వం, సమస్తం ఆయనేనట! అని చెప్తుంటే వినడం తప్ప  ఇంతవరకు చూసింది లేదు. అని ఎప్పుడు తెల్లరుతుందా! ఎంత వేగంగా వెళదామా అని ఆనందపారవస్యంలో మునిగి అక్రూరుడికి నిద్రపట్టలేదు. ఎలాగైతేనేం! తెల్లారింది. లేచాడు.  ఉదయ సంధ్యావందం చేశాడు. రధాన్ని సిద్దం చేసుకుని కంసుడికి చెప్పి బయలుదేరాడు.
గుర్రాలు యమవేగంతో వెళ్తున్నాయి. అక్రూరుడికి అంతవేగం కూడా అడుగులో అడుగువేసుకుంటూ వెళ్తున్నట్టుగా ఉంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కదా! ఎవరికీ సాధ్యం కాని శ్రీకృష్ణ సాక్షాత్కారం ఇంకొన్ని గడియలలో నాకు సాధ్యం అవుతుంది. కంసుడి పగ నాకు ఈనాడు వరం అయింది. లేదంటే శ్రీకృష్ణుడిని చుసేవాడినా? కంస మహారాజ నీకు నాధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాలు తపస్సులు చేసినా లభించని దర్శనం నాకు అవుతుంది. దేవతలకి కూడా సాధ్యంకాదు ఆయనని దర్శించడం. అలాంటిది నేను ధర్శించుకోబోతున్నాను. యుగయుగాలుగా ఎందఱో ఋషులు అయన సాక్షాత్కారం కోసం ఎన్నో యజ్ఞాలు, యాగాలు ఆచరించారు. వారికి కూడా పరమ దుర్లభమైన దర్శనం నాకు అవుతుంది. 
కాని నేను వెళ్ళగానే శ్రీకృష్ణుడు ఏమనుకుంటాడో? శత్రువు పంపిన వేగునని తిరస్కరిస్తాడో, లేక శత్రువు మీద ఉన్న కోపం నామీద చూపి సంహరిస్తాడో? ఏదేమైనా శ్రీకృష్ణుడిని చూస్తాను.  అనుకుంటూ ఇంకెంత దూరం ఇంకెంతదూరం అంటూ వస్తూ ఉండగా గుర్రాలు అంత వేగంలో పరుగెడుతూ కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. ఏంటి ఇలా ఆగిపోయాయని అని ముందు చుస్తే అడుగుల గుర్తులు ఉన్నాయి. ఎవరివి ఈ అడుగుల గుర్తులు అని పరిశీలనగా చుస్తే ఆ గుర్తుల్లో శంకు, చక్ర, గదా, శర్గజం అనే కోదండం ఇంకా ఇతర ఆయుధాల గుర్తులు ఉన్నాయి. ఆ ఐతే ఇప్పుడే కృష్ణుడు ఇటుగా వెళ్లినట్టు ఉన్నాడు. ఆహా ఈ అశ్వాలకి ఎంత శక్తి ఉంది! సాక్షాత్తు శ్రీకృష్ణుడు పాద ముద్రలని గుర్తించి ఆ పాదాలు దాటకూడదు అని ఆగిపోయాయి. అని పరవశం చెంది క్రిందికి దిగి ఆ అడుగుల గుర్తులని ముద్దాడి శ్రీకృష్ణుడి అడుగుల గుర్తులున్న ఇసుకని వంటినిండా పూసుకున్నాడు. మళ్లి తెలివి తెచ్చుకుని అయ్యయ్యో పాదముద్రలు పాడైపోయ్యాయే! అయ్యో అనుకుంటూ లేచి ఇప్పుడే ఇటు వెళ్లినట్టు ఉన్నాడు. ఎక్కడ అని శ్రీకృష్ణుడు పాదగుర్తులు ఉన్నవైపు చుస్తే అల్లంతదూరంలో నీలివర్ణంలో, తలపై నెమలి పించంతో, చేతిలో పిల్లనగ్రోవితో, దివ్యతేజస్సుతో అన్నగారైన బలరాముడితో కలిసి గోవులదగ్గర నిలబడి ఉన్నాడు. ఆహా జన్మధన్యం అయిపొయింది అని పరుగుపరుగున వెళ్లి శ్రీకృష్ణుడి పాదాలపై సాష్టాంగ ప్రణామం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడి వయస్సు 8సంవత్సరాలు కేవలం. శ్రీకృష్ణుడు చూసి అక్రూరుడితో మేము చిన్నవాళ్ళం. మీరు పెద్దవారు. ఇలా  మా పాదాలపై పడితే మాకు అయుక్షీణం కదా! మీకు ఏమైనా న్యాయమేనా ఇది. అన్నాడు. 
స్వామి మీముందు నేనెంత? చెట్లకి పుట్లకి వస్తాయి ఏళ్ళు. అలాగే నాకు వచ్చాయి. అవతారపురుషుడివి నువ్వు. అన్ని నీలోనే ఇమిడివున్నాయి. సృష్టి అంతటా వ్యాపించివున్నావు. చరాచర జగత్తుకి తండ్రివి నువ్వు. మిగిలునది తరువాత చెప్పుకుందాం.. 
Share:

2. శ్రీకృష్ణ కథామృతం:

Please Visit : http://telugupennidhi.com/index.php/te" more updates.     

 ఆనాటి రాత్రి కంసుడు నిద్ర పోతుండగా కలలో ఒక శవం వచ్చి కౌగలించుకున్నట్టు, ఎవరో స్త్రీ నల్లటి దేహంతో, ఎర్రటి చీర కట్టుకుని రా రా అని దగ్గరికి వచ్చేస్తున్నట్టు ఇలాంటి భయంకరమైన కలలు వచ్చాయి. కంసుడు దెబ్బకి ఉలిక్కిపడి లేచి మరలా నిద్రపోయాడు. ఆనాటి రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. ఓ పక్కన కలలు చంపేస్తున్నాయి. ఇంకోప్రక్కన శ్రీకృష్ణుడు వస్తాడు అనే ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేసి నిద్ర పాడుచేశాయి.
ఇంకా అక్రూరుడు (వేగు) మాత్రం ఎప్పుడెప్పుడు శ్రీకృష్ణుడిని చూస్తానో? ఎప్పుడూ ఎవరో  శ్రీకృష్ణుడు అంత గొప్ప, ఇంతగొప్ప, సాక్షాత్తు విష్ణువే శ్రీకృష్ణుడిగా వచ్చాడు. చాల అందంగా ఉంటాడట, సర్వం, సమస్తం ఆయనేనట! అని చెప్తుంటే వినడం తప్ప  ఇంతవరకు చూసింది లేదు. అని ఎప్పుడు తెల్లరుతుందా! ఎంత వేగంగా వెళదామా అని ఆనందపారవస్యంలో మునిగి అక్రూరుడికి నిద్రపట్టలేదు. ఎలాగైతేనేం! తెల్లారింది. లేచాడు.  ఉదయ సంధ్యావందం చేశాడు. రధాన్ని సిద్దం చేసుకుని కంసుడికి చెప్పి బయలుదేరాడు.
గుర్రాలు యమవేగంతో వెళ్తున్నాయి. అక్రూరుడికి అంతవేగం కూడా అడుగులో అడుగువేసుకుంటూ వెళ్తున్నట్టుగా ఉంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కదా! ఎవరికీ సాధ్యం కాని శ్రీకృష్ణ సాక్షాత్కారం ఇంకొన్ని గడియలలో నాకు సాధ్యం అవుతుంది. కంసుడి పగ నాకు ఈనాడు వరం అయింది. లేదంటే శ్రీకృష్ణుడిని చుసేవాడినా? కంస మహారాజ నీకు నాధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాలు తపస్సులు చేసినా లభించని దర్శనం నాకు అవుతుంది. దేవతలకి కూడా సాధ్యంకాదు ఆయనని దర్శించడం. అలాంటిది నేను ధర్శించుకోబోతున్నాను. యుగయుగాలుగా ఎందఱో ఋషులు అయన సాక్షాత్కారం కోసం ఎన్నో యజ్ఞాలు, యాగాలు ఆచరించారు. వారికి కూడా పరమ దుర్లభమైన దర్శనం నాకు అవుతుంది. 
కాని నేను వెళ్ళగానే శ్రీకృష్ణుడు ఏమనుకుంటాడో? శత్రువు పంపిన వేగునని తిరస్కరిస్తాడో, లేక శత్రువు మీద ఉన్న కోపం నామీద చూపి సంహరిస్తాడో? ఏదేమైనా శ్రీకృష్ణుడిని చూస్తాను.  అనుకుంటూ ఇంకెంత దూరం ఇంకెంతదూరం అంటూ వస్తూ ఉండగా గుర్రాలు అంత వేగంలో పరుగెడుతూ కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. ఏంటి ఇలా ఆగిపోయాయని అని ముందు చుస్తే అడుగుల గుర్తులు ఉన్నాయి. ఎవరివి ఈ అడుగుల గుర్తులు అని పరిశీలనగా చుస్తే ఆ గుర్తుల్లో శంకు, చక్ర, గదా, శర్గజం అనే కోదండం ఇంకా ఇతర ఆయుధాల గుర్తులు ఉన్నాయి. ఆ ఐతే ఇప్పుడే కృష్ణుడు ఇటుగా వెళ్లినట్టు ఉన్నాడు. ఆహా ఈ అశ్వాలకి ఎంత శక్తి ఉంది! సాక్షాత్తు శ్రీకృష్ణుడు పాద ముద్రలని గుర్తించి ఆ పాదాలు దాటకూడదు అని ఆగిపోయాయి. అని పరవశం చెంది క్రిందికి దిగి ఆ అడుగుల గుర్తులని ముద్దాడి శ్రీకృష్ణుడి అడుగుల గుర్తులున్న ఇసుకని వంటినిండా పూసుకున్నాడు. మళ్లి తెలివి తెచ్చుకుని అయ్యయ్యో పాదముద్రలు పాడైపోయ్యాయే! అయ్యో అనుకుంటూ లేచి ఇప్పుడే ఇటు వెళ్లినట్టు ఉన్నాడు. ఎక్కడ అని శ్రీకృష్ణుడు పాదగుర్తులు ఉన్నవైపు చుస్తే అల్లంతదూరంలో నీలివర్ణంలో, తలపై నెమలి పించంతో, చేతిలో పిల్లనగ్రోవితో, దివ్యతేజస్సుతో అన్నగారైన బలరాముడితో కలిసి గోవులదగ్గర నిలబడి ఉన్నాడు. ఆహా జన్మధన్యం అయిపొయింది అని పరుగుపరుగున వెళ్లి శ్రీకృష్ణుడి పాదాలపై సాష్టాంగ ప్రణామం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడి వయస్సు 8సంవత్సరాలు కేవలం. శ్రీకృష్ణుడు చూసి అక్రూరుడితో మేము చిన్నవాళ్ళం. మీరు పెద్దవారు. ఇలా  మా పాదాలపై పడితే మాకు అయుక్షీణం కదా! మీకు ఏమైనా న్యాయమేనా ఇది. అన్నాడు. 
స్వామి మీముందు నేనెంత? చెట్లకి పుట్లకి వస్తాయి ఏళ్ళు. అలాగే నాకు వచ్చాయి. అవతారపురుషుడివి నువ్వు. అన్ని నీలోనే ఇమిడివున్నాయి. సృష్టి అంతటా వ్యాపించివున్నావు. చరాచర జగత్తుకి తండ్రివి నువ్వు. మిగిలునది తరువాత చెప్పుకుందాం.. 
Share:

Sunday 17 November 2013

శ్రీకృష్ణ కథామృతం..

Please Visit : http://telugupennidhi.com/index.php/te" more updates.


      కంసుడు శ్రీకృష్ణుని మేనమామ అని తెలుసుకదా! దేవకీదేవి అష్టమ గర్భం లో జన్మించిన శిశువు నిన్ను చంపేస్తాడు అని కంసుడికి ఆకాశవాణి చెప్తుంది. ఆనాటి నుండి చిత్రవిచిత్రమైన పరిస్థితులలో శ్రీకృష్ణుడు యశోద వొడిలోకి చేరతాడు. ఇది కూడా చాలామందికి తెలుసుకదా!
శ్రీకృష్ణుడు తప్పించుకున్నాడని తెలిసి ఆనాటి నుండి చంపడం కోసం కంసుడు చేయని పనిలేదు. చంపడానికి ఎందరినో పంపించాడు. కాని వెళ్ళినవారు వెళ్తున్నారే గాని తిరిగిరవడంలేదు. చివరికి విసిగి ద్వారకలో ఉండే ఒకతనిని పిలిచి విషయం చెప్తాడు. నేను కృష్ణుడిని చంపాలని చాలా ప్రయత్నాలు చేశాను. అన్నీ విఫలమయ్యాయి. ఆలోచిస్తే ఒక మార్గం కనపడింది. నువ్వు వెళ్లి శ్రీకృష్ణుడితో మీ మేనమామ తన ధనస్సుకి పూజ చేస్తున్నాడు కాబట్టి నిన్ను బలరాముడిని వెంటబెట్టుకుని రమ్మన్నాడు. అని రధం ఎక్కించుకుని తీసుకురా! ఇక్కడికి అడుగుపెట్టిన మరుక్షణంలో ఆ ద్వారం దగ్గరే ఏనుగుతో తొక్కించి చంపేద్దాం. (ఈ ఏనుగు బాగా మదించిన ఏనుగు. ఒకేసారి 10000 ఏనుగుల్ని అవలీలగా చంపేస్తుంది. అంత బలం కలిగింది)  అని చెప్పాడు. 
ఆమాట వినడంతోనే మనసులో నవ్వుకుని! ప్రభువు చెప్పింది చేయడం నాకర్తవ్యం.  నా వంతు ప్రయత్నం చేస్తాను. అయన ఇక్కడికి వచ్చిన తరువాత జరగాల్సిందే జరుగుతుంది. (ఇక్కడ కంసుడు శ్రీకృష్ణుడితో పోరాడితే చనిపోతాడని తెలుసు. అందరికి ప్రభువు శ్రీకృష్ణుడే. ఇది అయన సంకల్పం అని గ్రహించి ఇలా మాట్లాడాడు. ఈ విషయం కంసుడుకి అర్ధం కాలేదు. ఆ తరువాత ఇలా ఎత్తులు వేస్తూ ఉన్నాడు.) కంసుడు  సంతోషించి పంపించాడు. ఇక ఆరోజు రాత్రి కంసుడికి నిద్రపట్టలేదు. ఆ వేగుకి కూడా నిద్రపట్టలేదు.  కంసుడు! శ్రీకృష్ణుడు రాగానే కోటగుమ్మం దగ్గర ఆ మాధగజేంద్రం తో చంపించేస్తాను. ఒకవేళ దాన్ని దాటుకుని వస్తే! నాదగ్గర కండలు తిరిగిన మల్లయోధులు వున్నారు. ఎంతోమంది యోధానుయోదులని చంపారు. ఇంకేందరినో ఓడించారు. వీళ్ళు చంపేస్తారు. ఒకవేళ వీళ్ళని కూడా దాటుకుని వస్తే సైన్యం ఉండనేవుంది. వీరి చేతుల్లో అయినా చనిపోతారు. ఒకవేళ వీరిని కూడా దాటి వస్తే నేను ఉన్నాను. అనుకుంటూ పడుకున్నాడు గాని నిద్రపట్టడంలేదు. ఎలాగో నిద్రపోయాడు. అప్పుడు భయంకరమైన కలలు వచ్చాయి. (అదేంటో తరువాత తెలుసుకుందాం)
Share:

శ్రీకృష్ణ కథామృతం..

Please Visit : http://telugupennidhi.com/index.php/te" more updates.


      కంసుడు శ్రీకృష్ణుని మేనమామ అని తెలుసుకదా! దేవకీదేవి అష్టమ గర్భం లో జన్మించిన శిశువు నిన్ను చంపేస్తాడు అని కంసుడికి ఆకాశవాణి చెప్తుంది. ఆనాటి నుండి చిత్రవిచిత్రమైన పరిస్థితులలో శ్రీకృష్ణుడు యశోద వొడిలోకి చేరతాడు. ఇది కూడా చాలామందికి తెలుసుకదా!
శ్రీకృష్ణుడు తప్పించుకున్నాడని తెలిసి ఆనాటి నుండి చంపడం కోసం కంసుడు చేయని పనిలేదు. చంపడానికి ఎందరినో పంపించాడు. కాని వెళ్ళినవారు వెళ్తున్నారే గాని తిరిగిరవడంలేదు. చివరికి విసిగి ద్వారకలో ఉండే ఒకతనిని పిలిచి విషయం చెప్తాడు. నేను కృష్ణుడిని చంపాలని చాలా ప్రయత్నాలు చేశాను. అన్నీ విఫలమయ్యాయి. ఆలోచిస్తే ఒక మార్గం కనపడింది. నువ్వు వెళ్లి శ్రీకృష్ణుడితో మీ మేనమామ తన ధనస్సుకి పూజ చేస్తున్నాడు కాబట్టి నిన్ను బలరాముడిని వెంటబెట్టుకుని రమ్మన్నాడు. అని రధం ఎక్కించుకుని తీసుకురా! ఇక్కడికి అడుగుపెట్టిన మరుక్షణంలో ఆ ద్వారం దగ్గరే ఏనుగుతో తొక్కించి చంపేద్దాం. (ఈ ఏనుగు బాగా మదించిన ఏనుగు. ఒకేసారి 10000 ఏనుగుల్ని అవలీలగా చంపేస్తుంది. అంత బలం కలిగింది)  అని చెప్పాడు. 
ఆమాట వినడంతోనే మనసులో నవ్వుకుని! ప్రభువు చెప్పింది చేయడం నాకర్తవ్యం.  నా వంతు ప్రయత్నం చేస్తాను. అయన ఇక్కడికి వచ్చిన తరువాత జరగాల్సిందే జరుగుతుంది. (ఇక్కడ కంసుడు శ్రీకృష్ణుడితో పోరాడితే చనిపోతాడని తెలుసు. అందరికి ప్రభువు శ్రీకృష్ణుడే. ఇది అయన సంకల్పం అని గ్రహించి ఇలా మాట్లాడాడు. ఈ విషయం కంసుడుకి అర్ధం కాలేదు. ఆ తరువాత ఇలా ఎత్తులు వేస్తూ ఉన్నాడు.) కంసుడు  సంతోషించి పంపించాడు. ఇక ఆరోజు రాత్రి కంసుడికి నిద్రపట్టలేదు. ఆ వేగుకి కూడా నిద్రపట్టలేదు.  కంసుడు! శ్రీకృష్ణుడు రాగానే కోటగుమ్మం దగ్గర ఆ మాధగజేంద్రం తో చంపించేస్తాను. ఒకవేళ దాన్ని దాటుకుని వస్తే! నాదగ్గర కండలు తిరిగిన మల్లయోధులు వున్నారు. ఎంతోమంది యోధానుయోదులని చంపారు. ఇంకేందరినో ఓడించారు. వీళ్ళు చంపేస్తారు. ఒకవేళ వీళ్ళని కూడా దాటుకుని వస్తే సైన్యం ఉండనేవుంది. వీరి చేతుల్లో అయినా చనిపోతారు. ఒకవేళ వీరిని కూడా దాటి వస్తే నేను ఉన్నాను. అనుకుంటూ పడుకున్నాడు గాని నిద్రపట్టడంలేదు. ఎలాగో నిద్రపోయాడు. అప్పుడు భయంకరమైన కలలు వచ్చాయి. (అదేంటో తరువాత తెలుసుకుందాం)
Share:

Saturday 16 November 2013

యుగతత్వం

Please Visit : http://telugupennidhi.com/index.php/te" more updates.

    కాలపురుషుడు కాలం నడిపించడం కోసం బ్రహ్మ ఆజ్ఞాపించగా, తన దేవేరితో కలిసి నలుగురు సంతానాన్ని పొందాడు. వారిలో మొదటివాడు సత్యయుగుడు, రెండోవాడు త్రేతా, మూడవవాడు ద్వాపర, నాల్గవవాడు కలిపురుషుడు.

ఇందులో సత్యయుగుడు తెల్లని వర్ణంలో ఉన్నాడు. త్రేతాయుగుడు ఆకుపచ్చని వర్ణంలో, ద్వాపరుడు ఎరుపు వర్ణంలో, కలి అయ్యప్ప మాలలు వేస్తారు కదా ఆ బట్టల రంగులో వున్నాడు.
మొదటివాడు మౌనంగా ఉన్నాడు. రెండోవాడు కొద్దిగా మాట్లాడాలి కనుక మాట్లాడాడు. మూడోవాడు అన్న మాట్లాడుతున్నాడు కదా అని మాట్లాడుతున్నాడు. నాలుగవవాడు లోడలోడా మాట్లాడేస్తున్నాడు.
నాలుగోవాడు! నన్ను కన్నావు నాకు ఇల్లు కావలి, ఎకరం పొలం కావలి, చేయడానికి పని కావాలి, బ్రతకడానికి ఆస్థి కావాలి. కావలి! కావాలి! కావలి! అని తెగ గోల గోల చేస్తున్నాడు. దీనితో విరాట్ కి విసుగొచ్చింది. ఇప్పటివరకు పిల్లలు లేరు అనుకున్నాను. పిల్లలు వచ్చేసరికి గోల గోల ఏంటి? అనుకుని వీడితో పడలేకపోతున్నా అని! ఒక నిస్సారమైన భూమిని, ఒక ఇంటిని, లవణ సముద్రాన్ని ఇచ్చి ఇవ్వు ఇవ్వు అన్నావు కదా తీసుకో అని కలికి ఇచ్చి వెళ్ళమన్నాడు. (తల్లిదండ్రులని పీదించెవారు. కోర్టులో దావాలు వేసి ఆస్థులు గెలుచుకునే ప్రభుద్దులు ఉంటారు కదా! వారికి దక్కేది ఇలాంటి దిక్కుమాలిన ఆస్తులే. గెలుచుకున్నాం అనే పేరు మాత్రమే ఉంటుంది.)
మూడో వాడు! నాన్నగారు తమ్ముడికి ఇచ్చారు మరి నాకు ఇవ్వరా? అడగలేదనుకుంటారని ఊరుకుకోకండి. అన్నాడు. వీడికి మంచినీటితో ఉన్న సముద్రాన్ని ఇచ్చాడు. కొద్దో గొప్పో పండే భూమిని ఇచ్చాడు. మంచి సుందరమైన ఇంటిని కట్టి ఇచ్చాడు. ఇంతలో పనికూడా చూపించండి అన్నాడు ద్వాపరుడు. మీ తమ్ముడు కంటే ముందే నీకు ఇస్తాను. నీకు ఇచ్చిన తరువాతే మీ తమ్ముడికి అన్నాడు. ఇచ్చినవి తీసుకుని ద్వాపరుడు వెళ్ళిపోయాడు.
ఇక రెండోవాడు! నాన్నగారు ఇలా అడుగుతున్నాను అని ఏమి అనుకోకండి. నాకు కూడా ఏదైనా దారి చూపించండి. ఇబ్బంది లేకపోతేనే అన్నాడు వినయంగా. ఇంత వినయంగా అడిగావు కనుక నీకు పాల సముద్రం, మంచి ఆవులు, మంచి పంట భూములు ఇస్తున్నాను తీసుకో అన్నాడు. సంతోషించి తీసుకుని త్రేతుడు కూడా వెళ్ళిపోయాడు.
ఇక మిగిలింది ద్వాపరుడు! ఈసారి తండ్రే అడిగాడు. నాయనా సత్య! ఎవరికీ వారు అడిగి తీసుకుని వెళ్ళిపోయారు. నువ్వేమిటి మౌనంగా ఉన్నావు. ఏమి వద్దా? ఏమికావలో అడుగునయనా! అనగానే!
నాన్నగారు! ఈ శరీరం మీరు ఇచ్చింది. నేను ఎవరిని అడగడానికి. ఈ శరీరంతో మీకు ఏది కావాలో అది చేయించుకోండి. అడిగే అర్హత నాకు లేదు. మీ ఇష్టం నాన్నగారు. మీరు ఏది చెపితే అది చేస్తాను అనగానే. తండ్రి సంతోషించి పుత్రుడివి అంటే నువ్వే. కాబట్టి నీకు అమృతం ఇస్తున్నాను తీసుకో అని అమృతం ఇచ్చాడు.

ఇదే కాల ప్రభావం. నాలుగు యుగముల తీరు తెన్నులు. సత్య యుగంలో 4పాదాలు ధర్మం వుంది. ధర్మం తప్ప ఇంకొకటి లేదు. ఎవరిదైనా నగ పొతే ఇంటికి వెళ్లి ఇచ్చేవారు. త్రేతాయుగంలో ఒకపాదం తగ్గింది. చాటింపు వేస్తె నగ పోయినవారు వచ్చి తీసుకెళ్ళేవారు. చాటింపు వేసినందుకు ఎంతోకొంత ద్రవ్యం తీసుకునేవారు. ద్వాపరయుగంలో రెండు పాదాలు తగ్గాయి. సగానికి సగం తీసుకుని ఇచ్చేవారు. ఈ మూడు యుగాల్లో పోయిన వస్తువు ఏదో ఒక రూపంలో యజమానికే చేరేది. ఇక కలియుగంలో 3పాదాలు తగ్గి ఏదైనా దొరికితే ఎవరుచుడటం లేదు కదా అని చటుక్కున తీసుకుని లటుక్కున జీబులో వేసుకునేవారు 90% పెరిగిపోయారు.
దీనికితోడు అలసత్వం, సోమరితనం, బుద్దిమాన్యులు, అల్పాయుష్కులు. రోగపీడితులు.
Share:

యుగతత్వం

Please Visit : http://telugupennidhi.com/index.php/te" more updates.

    కాలపురుషుడు కాలం నడిపించడం కోసం బ్రహ్మ ఆజ్ఞాపించగా, తన దేవేరితో కలిసి నలుగురు సంతానాన్ని పొందాడు. వారిలో మొదటివాడు సత్యయుగుడు, రెండోవాడు త్రేతా, మూడవవాడు ద్వాపర, నాల్గవవాడు కలిపురుషుడు.

ఇందులో సత్యయుగుడు తెల్లని వర్ణంలో ఉన్నాడు. త్రేతాయుగుడు ఆకుపచ్చని వర్ణంలో, ద్వాపరుడు ఎరుపు వర్ణంలో, కలి అయ్యప్ప మాలలు వేస్తారు కదా ఆ బట్టల రంగులో వున్నాడు.
మొదటివాడు మౌనంగా ఉన్నాడు. రెండోవాడు కొద్దిగా మాట్లాడాలి కనుక మాట్లాడాడు. మూడోవాడు అన్న మాట్లాడుతున్నాడు కదా అని మాట్లాడుతున్నాడు. నాలుగవవాడు లోడలోడా మాట్లాడేస్తున్నాడు.
నాలుగోవాడు! నన్ను కన్నావు నాకు ఇల్లు కావలి, ఎకరం పొలం కావలి, చేయడానికి పని కావాలి, బ్రతకడానికి ఆస్థి కావాలి. కావలి! కావాలి! కావలి! అని తెగ గోల గోల చేస్తున్నాడు. దీనితో విరాట్ కి విసుగొచ్చింది. ఇప్పటివరకు పిల్లలు లేరు అనుకున్నాను. పిల్లలు వచ్చేసరికి గోల గోల ఏంటి? అనుకుని వీడితో పడలేకపోతున్నా అని! ఒక నిస్సారమైన భూమిని, ఒక ఇంటిని, లవణ సముద్రాన్ని ఇచ్చి ఇవ్వు ఇవ్వు అన్నావు కదా తీసుకో అని కలికి ఇచ్చి వెళ్ళమన్నాడు. (తల్లిదండ్రులని పీదించెవారు. కోర్టులో దావాలు వేసి ఆస్థులు గెలుచుకునే ప్రభుద్దులు ఉంటారు కదా! వారికి దక్కేది ఇలాంటి దిక్కుమాలిన ఆస్తులే. గెలుచుకున్నాం అనే పేరు మాత్రమే ఉంటుంది.)
మూడో వాడు! నాన్నగారు తమ్ముడికి ఇచ్చారు మరి నాకు ఇవ్వరా? అడగలేదనుకుంటారని ఊరుకుకోకండి. అన్నాడు. వీడికి మంచినీటితో ఉన్న సముద్రాన్ని ఇచ్చాడు. కొద్దో గొప్పో పండే భూమిని ఇచ్చాడు. మంచి సుందరమైన ఇంటిని కట్టి ఇచ్చాడు. ఇంతలో పనికూడా చూపించండి అన్నాడు ద్వాపరుడు. మీ తమ్ముడు కంటే ముందే నీకు ఇస్తాను. నీకు ఇచ్చిన తరువాతే మీ తమ్ముడికి అన్నాడు. ఇచ్చినవి తీసుకుని ద్వాపరుడు వెళ్ళిపోయాడు.
ఇక రెండోవాడు! నాన్నగారు ఇలా అడుగుతున్నాను అని ఏమి అనుకోకండి. నాకు కూడా ఏదైనా దారి చూపించండి. ఇబ్బంది లేకపోతేనే అన్నాడు వినయంగా. ఇంత వినయంగా అడిగావు కనుక నీకు పాల సముద్రం, మంచి ఆవులు, మంచి పంట భూములు ఇస్తున్నాను తీసుకో అన్నాడు. సంతోషించి తీసుకుని త్రేతుడు కూడా వెళ్ళిపోయాడు.
ఇక మిగిలింది ద్వాపరుడు! ఈసారి తండ్రే అడిగాడు. నాయనా సత్య! ఎవరికీ వారు అడిగి తీసుకుని వెళ్ళిపోయారు. నువ్వేమిటి మౌనంగా ఉన్నావు. ఏమి వద్దా? ఏమికావలో అడుగునయనా! అనగానే!
నాన్నగారు! ఈ శరీరం మీరు ఇచ్చింది. నేను ఎవరిని అడగడానికి. ఈ శరీరంతో మీకు ఏది కావాలో అది చేయించుకోండి. అడిగే అర్హత నాకు లేదు. మీ ఇష్టం నాన్నగారు. మీరు ఏది చెపితే అది చేస్తాను అనగానే. తండ్రి సంతోషించి పుత్రుడివి అంటే నువ్వే. కాబట్టి నీకు అమృతం ఇస్తున్నాను తీసుకో అని అమృతం ఇచ్చాడు.

ఇదే కాల ప్రభావం. నాలుగు యుగముల తీరు తెన్నులు. సత్య యుగంలో 4పాదాలు ధర్మం వుంది. ధర్మం తప్ప ఇంకొకటి లేదు. ఎవరిదైనా నగ పొతే ఇంటికి వెళ్లి ఇచ్చేవారు. త్రేతాయుగంలో ఒకపాదం తగ్గింది. చాటింపు వేస్తె నగ పోయినవారు వచ్చి తీసుకెళ్ళేవారు. చాటింపు వేసినందుకు ఎంతోకొంత ద్రవ్యం తీసుకునేవారు. ద్వాపరయుగంలో రెండు పాదాలు తగ్గాయి. సగానికి సగం తీసుకుని ఇచ్చేవారు. ఈ మూడు యుగాల్లో పోయిన వస్తువు ఏదో ఒక రూపంలో యజమానికే చేరేది. ఇక కలియుగంలో 3పాదాలు తగ్గి ఏదైనా దొరికితే ఎవరుచుడటం లేదు కదా అని చటుక్కున తీసుకుని లటుక్కున జీబులో వేసుకునేవారు 90% పెరిగిపోయారు.
దీనికితోడు అలసత్వం, సోమరితనం, బుద్దిమాన్యులు, అల్పాయుష్కులు. రోగపీడితులు.
Share:

సృష్టి ప్రారంభకాలం

సృష్టి ప్రారంభకాలంలో (అంటే చాలా సృష్టి లు జరిగాయి. అయితే ఇది ప్రారంభ సృష్టి)..
 ఒక దివ్య జ్యోతి.  ఒక లక్షమంది సూర్యులు ఒకేసారి ప్రసరిస్తే ఎంత వెలుగు వస్తుందో అంత వెలుగుతో స్థిరంగా ప్రకాశిస్తూ వుంది. క్రమేపి ఒడ్లగింజ కోనంత చిన్నదిగా అయిపోయి పరిబ్రమిస్తుంది. అలా పరిబ్రమిస్తుండగా అప్పటివరకు శూన్యంతో ఉన్న విశ్వం నీటితో నిండిపోయింది. దీనినే మనం హిరణ్యగర్భం అంటాం. కొంతసేపటికి ఆవేలుగు నుండి హిరణ్య గర్బంలో ఒక తామరపువ్వు ఏర్పడింది. అందులో ఉన్న తామర తూడులో సూక్ష్మాతి సూక్ష్మంగా చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. చూస్తుండగానే పెరిగి పెద్దవాడైపోయాడు. ఎటుచూసినా తామర పువ్వు రేకులు తప్ప బ్రహ్మకి ఏమి కనబడలేదు. అప్పుడు నేను ఎవరు? ఎలా పుట్టుకొచ్చాను? చుట్టూ నీరు దానిపైన తామరపువ్వు  తప్ప ఎవరూ కనబడటంలేదు. అని ఎవరైనా కనిపిస్తారేమో అనుకుని నీటిలోకి దూకి 100సంవత్సరాలపాటు లోతుకి ప్రయనిస్తూనే ఉన్నాడు కాని ఏమి కనబడటంలేదు. ఎటువెతికినా అది అంతం కానరాలేదు. సరే అనుకుని మళ్ళి తామరపువ్వులోకి వచ్చి కూర్చున్నాడు. వయస్సు పెరగడంలేదు. ఏమి తెలియడంలేదు. ఇంతలో ఆ హిరణ్యగర్భం నుండి విరాట్ రూపుడు పుట్టుకొచ్చాడు. ఆయనే కాలుడు, కాల పురుషుడు అంటాం. ఈయన రాగానే బ్రహ్మ శరీరంలో మార్పు వచ్చింది. వయస్సు పెరగడం మొదలయ్యింది. పంచభూతాలు ఏర్పడ్డాయి. సృష్టి కొనసాగాలంటే ఏదో ఒకటి సృష్టించాలి కదా! అందుకని బ్రహ్మ కొద్దిగా మట్టిని తీసుకుని నీటిలో కలిపి ముద్ద చేసి దానికి తలా, ముక్కు, చెవులు, నోరు, అవయవాలు ఏర్పాటు చేశాడు. పంచభూతాల ని ఆహ్వానించి ఆ బొమ్మలోకి ప్రవేశపెట్టి కదులు అన్నాడు. కదలలేదు. మళ్లి కదలమన్నాడు. ఈసారి కూడా అంతే కదలలేదు. ఏంటి పంచభూతాలు ప్రవేశపెట్టాను. అయిన కదలదేమిటి అనుకుంటూ ఉంటే విరాట్రూపుడు వచ్చి పంచభూతాలు, శరీరంలో ఉన్న ప్రాణం లేకపోతె ఎలా? ప్రాణం వుండాలి కదా! ప్రతి జీవిలోనూ దైవం ఉంటేనే కదలికలు ఏర్పడతాయి. దైవం లేకుండా ఎన్ని ఏర్పాట్లు చేసినా వృధా! కనుక దైవాన్ని పిలువు అన్నాడు. సరేనని దైవాన్ని కొలిచాడు. ఎన్నో శ్లోకాలతో కీర్తించాడు. అప్పడు దైవం తన అంశని ఆ బొమ్మలో ప్రవేశపెట్టింది. ఆ బొమ్మలో కదలికలు వచ్చాయి. సృష్టి కొనసాగడం కోసం విరాట్ రూపుడు 4 పిల్లల్ని కన్నాడు. వాళ్ళకి సత్యయుగుడు, త్రేతాయుగుడు, ద్వాపరయుగుడు, కలియుగుడు అని పేర్లు పెట్టాడు.
Share:

సృష్టి ప్రారంభకాలం

సృష్టి ప్రారంభకాలంలో (అంటే చాలా సృష్టి లు జరిగాయి. అయితే ఇది ప్రారంభ సృష్టి)..
 ఒక దివ్య జ్యోతి.  ఒక లక్షమంది సూర్యులు ఒకేసారి ప్రసరిస్తే ఎంత వెలుగు వస్తుందో అంత వెలుగుతో స్థిరంగా ప్రకాశిస్తూ వుంది. క్రమేపి ఒడ్లగింజ కోనంత చిన్నదిగా అయిపోయి పరిబ్రమిస్తుంది. అలా పరిబ్రమిస్తుండగా అప్పటివరకు శూన్యంతో ఉన్న విశ్వం నీటితో నిండిపోయింది. దీనినే మనం హిరణ్యగర్భం అంటాం. కొంతసేపటికి ఆవేలుగు నుండి హిరణ్య గర్బంలో ఒక తామరపువ్వు ఏర్పడింది. అందులో ఉన్న తామర తూడులో సూక్ష్మాతి సూక్ష్మంగా చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. చూస్తుండగానే పెరిగి పెద్దవాడైపోయాడు. ఎటుచూసినా తామర పువ్వు రేకులు తప్ప బ్రహ్మకి ఏమి కనబడలేదు. అప్పుడు నేను ఎవరు? ఎలా పుట్టుకొచ్చాను? చుట్టూ నీరు దానిపైన తామరపువ్వు  తప్ప ఎవరూ కనబడటంలేదు. అని ఎవరైనా కనిపిస్తారేమో అనుకుని నీటిలోకి దూకి 100సంవత్సరాలపాటు లోతుకి ప్రయనిస్తూనే ఉన్నాడు కాని ఏమి కనబడటంలేదు. ఎటువెతికినా అది అంతం కానరాలేదు. సరే అనుకుని మళ్ళి తామరపువ్వులోకి వచ్చి కూర్చున్నాడు. వయస్సు పెరగడంలేదు. ఏమి తెలియడంలేదు. ఇంతలో ఆ హిరణ్యగర్భం నుండి విరాట్ రూపుడు పుట్టుకొచ్చాడు. ఆయనే కాలుడు, కాల పురుషుడు అంటాం. ఈయన రాగానే బ్రహ్మ శరీరంలో మార్పు వచ్చింది. వయస్సు పెరగడం మొదలయ్యింది. పంచభూతాలు ఏర్పడ్డాయి. సృష్టి కొనసాగాలంటే ఏదో ఒకటి సృష్టించాలి కదా! అందుకని బ్రహ్మ కొద్దిగా మట్టిని తీసుకుని నీటిలో కలిపి ముద్ద చేసి దానికి తలా, ముక్కు, చెవులు, నోరు, అవయవాలు ఏర్పాటు చేశాడు. పంచభూతాల ని ఆహ్వానించి ఆ బొమ్మలోకి ప్రవేశపెట్టి కదులు అన్నాడు. కదలలేదు. మళ్లి కదలమన్నాడు. ఈసారి కూడా అంతే కదలలేదు. ఏంటి పంచభూతాలు ప్రవేశపెట్టాను. అయిన కదలదేమిటి అనుకుంటూ ఉంటే విరాట్రూపుడు వచ్చి పంచభూతాలు, శరీరంలో ఉన్న ప్రాణం లేకపోతె ఎలా? ప్రాణం వుండాలి కదా! ప్రతి జీవిలోనూ దైవం ఉంటేనే కదలికలు ఏర్పడతాయి. దైవం లేకుండా ఎన్ని ఏర్పాట్లు చేసినా వృధా! కనుక దైవాన్ని పిలువు అన్నాడు. సరేనని దైవాన్ని కొలిచాడు. ఎన్నో శ్లోకాలతో కీర్తించాడు. అప్పడు దైవం తన అంశని ఆ బొమ్మలో ప్రవేశపెట్టింది. ఆ బొమ్మలో కదలికలు వచ్చాయి. సృష్టి కొనసాగడం కోసం విరాట్ రూపుడు 4 పిల్లల్ని కన్నాడు. వాళ్ళకి సత్యయుగుడు, త్రేతాయుగుడు, ద్వాపరయుగుడు, కలియుగుడు అని పేర్లు పెట్టాడు.
Share:

Friday 15 November 2013

ఆత్మకి లింగబేధం లేదు

      ఆత్మకి లింగబేధం లేదు. అది ఒక జ్యోతిలా ఒడ్లగింజ అంత ఉంటుంది. చేసిన పాపాలను, పుణ్యాలను బట్టి ఆత్మను తీసుకెళ్ళేవారు వస్తారు. పాపం మరీ ఎక్కువ చేస్తే 3యమబటులు వస్తారు. పుణ్యం చేస్తే దివ్య పురుషుడు వచ్చి తీసుకెళతాడు.  చేసిన కర్మని బట్టి యాతనా దేహం, భోగ దేహం అని 2 దేహాలు ఉంటాయి. పాపం చేస్తే యాతనాదేహంలో ప్రవేశపెట్టి కాలే కాలే ఎర్రటి ఇసుకలో ఈడ్చుకుంటూ తీసుకెళతారు. దాహంతో అలమటించి పోతుంది. అప్పుడు వైతరుణి నదిలో మలముత్రాదులు, చీము నెత్తురు తాగి దాహం తీర్చుకుంటారు. ఇంకో పక్క చేసిన పాపాలను గుర్తుచేస్తూ కొరడాలతో కొడుతూ ఉంటారు. (ఇంకా చెప్తే ధడచుకుంటారు). ఏదైనా కొద్దిగా పుణ్యం ఉంటే స్వర్గానికి తీసుకెళ్ళి చూపించి నరకానికి ఈడ్చుకోస్తారు. అదే పుణ్యం ఎక్కువచేస్తే బోగాదేహంలో ప్రవేశపెట్టి రాచమర్యదాలతో స్వర్గానికి తీసుకెళతారు. ఎంతోకొంత పాపం ఉంటుంది కనుక ముందు యమలోకం తీసుకెళ్ళి చిన్నపాటి శిక్షలు వేసి స్వర్గానికి తీసుకెళతారు.

మనకి ఇలాంటి ఇబ్బందులు రాకూడదని విష్ణుమూర్తి వ్యాస భగవానుడు రూపంలో అవతారం దాల్చి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలూ, ఇతిహాసాలు , ఇంకా 18 విద్యలు నేర్చుకోండి అని వ్రాసి ఇస్తే వాటిని వదిలేసి (చూడలేదు కనుక నమ్మం) పిచ్చి చదువులు చదువుకుంటూ, బుద్దికి తోచిన పనులు చేస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటివి చిన్ననాటి నుండే చదవడం మొదలు పెడితే తల్లి దండ్రులని ఎలా గౌరవించాలి? సంఘంలో ఎలా బ్రతకాలి? భార్యతో ఎలా ఉండాలి? పరస్త్రీలతో ఎలా మెసలాలి? ఆహార నియమాలు ఎలాపాటించాలి? సంప్రదాయాలు ఎందుకు ఆచరించాలి? అనే విషయాలు తెలుస్తాయి. అంతేకాని ఇవన్ని వదిలేసి మంచి సంతానం కావాలి? మంచి భర్త/భార్య కావాలి. మంచి స్నేహితులు కావాలి. ఎక్కడికి వెళ్ళినా గౌరవంగా చూడాలి అంటే ఎలా కుదురుతుంది? సృష్టిని నాశనం చేసేది విచ్చలవిడి తనం. పైన చెప్పినవి తెలుసుకోకపోతే వుండేది విచ్చలవిడితనమే. దీనివలన మీ కుటుంబమే కాదు ప్రకృతికి కూడా ప్రమాదమే!
Share:

ఆత్మకి లింగబేధం లేదు

      ఆత్మకి లింగబేధం లేదు. అది ఒక జ్యోతిలా ఒడ్లగింజ అంత ఉంటుంది. చేసిన పాపాలను, పుణ్యాలను బట్టి ఆత్మను తీసుకెళ్ళేవారు వస్తారు. పాపం మరీ ఎక్కువ చేస్తే 3యమబటులు వస్తారు. పుణ్యం చేస్తే దివ్య పురుషుడు వచ్చి తీసుకెళతాడు.  చేసిన కర్మని బట్టి యాతనా దేహం, భోగ దేహం అని 2 దేహాలు ఉంటాయి. పాపం చేస్తే యాతనాదేహంలో ప్రవేశపెట్టి కాలే కాలే ఎర్రటి ఇసుకలో ఈడ్చుకుంటూ తీసుకెళతారు. దాహంతో అలమటించి పోతుంది. అప్పుడు వైతరుణి నదిలో మలముత్రాదులు, చీము నెత్తురు తాగి దాహం తీర్చుకుంటారు. ఇంకో పక్క చేసిన పాపాలను గుర్తుచేస్తూ కొరడాలతో కొడుతూ ఉంటారు. (ఇంకా చెప్తే ధడచుకుంటారు). ఏదైనా కొద్దిగా పుణ్యం ఉంటే స్వర్గానికి తీసుకెళ్ళి చూపించి నరకానికి ఈడ్చుకోస్తారు. అదే పుణ్యం ఎక్కువచేస్తే బోగాదేహంలో ప్రవేశపెట్టి రాచమర్యదాలతో స్వర్గానికి తీసుకెళతారు. ఎంతోకొంత పాపం ఉంటుంది కనుక ముందు యమలోకం తీసుకెళ్ళి చిన్నపాటి శిక్షలు వేసి స్వర్గానికి తీసుకెళతారు.

మనకి ఇలాంటి ఇబ్బందులు రాకూడదని విష్ణుమూర్తి వ్యాస భగవానుడు రూపంలో అవతారం దాల్చి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలూ, ఇతిహాసాలు , ఇంకా 18 విద్యలు నేర్చుకోండి అని వ్రాసి ఇస్తే వాటిని వదిలేసి (చూడలేదు కనుక నమ్మం) పిచ్చి చదువులు చదువుకుంటూ, బుద్దికి తోచిన పనులు చేస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటివి చిన్ననాటి నుండే చదవడం మొదలు పెడితే తల్లి దండ్రులని ఎలా గౌరవించాలి? సంఘంలో ఎలా బ్రతకాలి? భార్యతో ఎలా ఉండాలి? పరస్త్రీలతో ఎలా మెసలాలి? ఆహార నియమాలు ఎలాపాటించాలి? సంప్రదాయాలు ఎందుకు ఆచరించాలి? అనే విషయాలు తెలుస్తాయి. అంతేకాని ఇవన్ని వదిలేసి మంచి సంతానం కావాలి? మంచి భర్త/భార్య కావాలి. మంచి స్నేహితులు కావాలి. ఎక్కడికి వెళ్ళినా గౌరవంగా చూడాలి అంటే ఎలా కుదురుతుంది? సృష్టిని నాశనం చేసేది విచ్చలవిడి తనం. పైన చెప్పినవి తెలుసుకోకపోతే వుండేది విచ్చలవిడితనమే. దీనివలన మీ కుటుంబమే కాదు ప్రకృతికి కూడా ప్రమాదమే!
Share:

Wednesday 13 November 2013

గురవుకి ఉపాధ్యాయుడికి తేడా ఏంటి?

      విద్య నేర్పేది గురువు. ఇప్పుడు మనం నేర్చుకునే విద్యలు నేర్పేది ఉపాధ్యాయులు . ఉపాధ్యాయులు  సందేహలని నివృత్తి చేస్తారు. అది కూడా కేవలం విద్య వరకు మాత్రమే.గణితశాస్త్రం  చెప్పే ఉపాధ్యాయుడు గణితంలో వచ్చే సందేహాలను ఒక స్థాయి వరకు నివృత్తి చేస్తాడు. మరో శాస్త్రం చెప్పే ఉపాధ్యాయుడు అందులోని సందేహాలను నివృత్తి చేస్తాడు. కాని గురువు దగ్గర కి జీవితంలో నువ్వు ఎలాంటి ఎలాంటి సమస్యని   గాని  సందేహన్నిగాని తీసుకెళ్ళినా పరిష్కారం చూపిస్తాడు. గురువుది శాసనం. చెప్పింది చేయాలి. గురువు చెప్పిన ముహూర్తంలో చేయాలి. అంతేకాని ఫలానా అప్పుడు చేయకూడదా? అనే ప్రశ్నలకి తావులేదు. ఒకడు గురువుదగ్గరికి వెళ్లి నేను ఫలానావ్యాపారం చేయాలి అనుకుంటున్నాను. సరైన సమయం చెప్పండి అంటే గరువు చూసి రేపో లేక ఫలానా తేదినో బాగుంది అని చెప్పినప్పుడు కాదండీ ఎల్లుండు ఎందుకు బాగోలేదు? రేపు అని ఎదురు ప్రశ్నలు వేస్తె! నువ్వు వెళ్ళింది సలహా కోసమా? లేక నిర్ణయం కోసమా? నిర్ణయం పాటించాల్సిందే! సలహాకోసం గురువుల దగ్గరికి వెళ్ళాల్సిన పనేముంది? చాలామంది ఉన్నారు కదా స్నేహితులు, తల్లితండ్రులు.. గురువుతో ఎం పని?
గురువు శాసిస్తాడు. శాసనం అనుసరించడమే! జీవితంలో ఎలాంటి సమస్యతో గాని  సందేహంతో వచ్చినా నివృత్తి చేసేది ఒక్క ఆధ్యాత్మిక గురువు మాత్రమే! ఉపాధ్యాయుడు తనకి తెలిసిన శాస్త్రంలో మాత్రమే సందేహ నివృత్తి చేస్తాడు. 
Share:

గురవుకి ఉపాధ్యాయుడికి తేడా ఏంటి?

      విద్య నేర్పేది గురువు. ఇప్పుడు మనం నేర్చుకునే విద్యలు నేర్పేది ఉపాధ్యాయులు . ఉపాధ్యాయులు  సందేహలని నివృత్తి చేస్తారు. అది కూడా కేవలం విద్య వరకు మాత్రమే.గణితశాస్త్రం  చెప్పే ఉపాధ్యాయుడు గణితంలో వచ్చే సందేహాలను ఒక స్థాయి వరకు నివృత్తి చేస్తాడు. మరో శాస్త్రం చెప్పే ఉపాధ్యాయుడు అందులోని సందేహాలను నివృత్తి చేస్తాడు. కాని గురువు దగ్గర కి జీవితంలో నువ్వు ఎలాంటి ఎలాంటి సమస్యని   గాని  సందేహన్నిగాని తీసుకెళ్ళినా పరిష్కారం చూపిస్తాడు. గురువుది శాసనం. చెప్పింది చేయాలి. గురువు చెప్పిన ముహూర్తంలో చేయాలి. అంతేకాని ఫలానా అప్పుడు చేయకూడదా? అనే ప్రశ్నలకి తావులేదు. ఒకడు గురువుదగ్గరికి వెళ్లి నేను ఫలానావ్యాపారం చేయాలి అనుకుంటున్నాను. సరైన సమయం చెప్పండి అంటే గరువు చూసి రేపో లేక ఫలానా తేదినో బాగుంది అని చెప్పినప్పుడు కాదండీ ఎల్లుండు ఎందుకు బాగోలేదు? రేపు అని ఎదురు ప్రశ్నలు వేస్తె! నువ్వు వెళ్ళింది సలహా కోసమా? లేక నిర్ణయం కోసమా? నిర్ణయం పాటించాల్సిందే! సలహాకోసం గురువుల దగ్గరికి వెళ్ళాల్సిన పనేముంది? చాలామంది ఉన్నారు కదా స్నేహితులు, తల్లితండ్రులు.. గురువుతో ఎం పని?
గురువు శాసిస్తాడు. శాసనం అనుసరించడమే! జీవితంలో ఎలాంటి సమస్యతో గాని  సందేహంతో వచ్చినా నివృత్తి చేసేది ఒక్క ఆధ్యాత్మిక గురువు మాత్రమే! ఉపాధ్యాయుడు తనకి తెలిసిన శాస్త్రంలో మాత్రమే సందేహ నివృత్తి చేస్తాడు. 
Share:

Tuesday 12 November 2013

శీలం అంటే ఏమిటి?

మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది శీలం. అమ్మాయిలని మానభంగాలు చేస్తే పోయేది కాదు శీలం అంటే.

దీనికి ఒక పురాతన ఇతిహాసం ఒకటి చెప్పుకుందాం.
హిరణ్యకశిపుడు పుత్రుడు ప్రహ్లాదుడు ముల్లోకాలని తన శీలంతో సంపాదించుకున్నాడు. ఒకచిన్న గొడవగాని, యుద్డంకాని చేయలేదు. కాని ముల్లోకాలలో ఉన్నవారంతా ప్రహ్లాదుడికి మొక్కుతున్నారు. ఇంద్రుడి పదవి కూడా ప్రహ్లాదుడి వశం అయింది. ఇంద్రుడికి ఏమి అర్ధం కాలేదు. అర్రర్రే ఏంటి ఇలాజరిగింది. గొడవగాని, యుద్ధం గాని మా మధ్య జరగలేదు. నా పదవిపోయింది. దేవతలందరూ ప్రహ్లాదుడి పాదాక్రాంతులు అయ్యారు. సంపదలు అన్ని ప్రహ్లాడుదికే ఇచ్చేస్తున్నారు. అసలేం జరిగిందో తెలియక దేవతల గురువైన ''బృహస్పతి'' దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలియజేశాడు. నా రాజ్యం నాకు ఇప్పించమని ప్రాదేయపడ్డాడు. అప్పుడు బృహస్పతి! నాయన ప్రహ్లాదుడు అమేయమైన శక్తి సంపన్నుడు. విష్ణు భక్తుడు. ఆయన్ని మంత్రశక్తితో ఎదిరించి ఓడించే శక్తి నా దగ్గర లేదు. ఐతే ఒకపని చెయ్యి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళు. నీ ప్రయత్నం సఫలం కావచ్చు అన్నాడు. సరేనని ఇంద్రుడు రాక్షస గురువైన శుకచార్యుడు దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నాడు. అయన నాయనా! ప్రహ్లాదుడు నా ప్రియ శిష్యుడు. గురువు ఎవ్వరైనా శిష్యులకి ద్రోహం చేస్తారా? నేను చెప్పలేను. కానీ ఒక సలహా ఇస్తాను ప్రయత్నం చెయ్యి అనగానే సరే చెప్పమన్నాడు ఇంద్రుడు. నువ్వే వెళ్లి అడుగు. ప్రహ్లాదుడు ఉత్తముడు. అడిగితె కాదనడు. అన్నాడు. సరే అని ప్రహ్లాదుడి దగ్గరికి బయలుదేరాడు. మధ్యలో సందేహం వచ్చి ఇలా ఇంద్రుడి రూపంలో వెళ్తే చెప్పడేమో అనుకుని బ్రాహ్మణులంటే ప్రహ్లాదుడికి అత్యంత ప్రీతికరం. వాళ్ళు అడిగితె అస్సలు కాదనడు అని బ్రాహ్మణ వేషధారియై ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రహ్లాదుడిని చూడగానే నేను మీ శిష్యుడిని అని పాదాలపై పడ్డాడు. అప్పుడు ప్రహ్లాదుడు! మీరు ఎవరో బ్రాహ్మణోత్తములు లా ఉన్నారు. నేను మీకు గురువునేంటి అన్నాడు. ఆ విష్ణువే మిమ్మల్ని గురువుగా స్వీకరించమన్నాడు. మీరు నాకు గురువులే అన్నాడు ఇంద్రుడు. పాదాలపై పడి గురువు అన్నతరువాత చేయగలిగింది లేక సరే అని ఒప్పుకున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలపాటు ఇంద్రుడు ప్రహ్లాదుడికి సేవ చేశాడు. ఒకానొక శుభముహూర్తంలో ప్రహ్లాదుడు ఇంద్రుడితో! ఇన్నాళ్ళనుండి నాకు సేవ చేశావు. కనుక ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు.
ఇంతకాలం దీనికోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు! దొరికాడు అనుకుని, అడిగిన తరువాత కాదనకూడదు అన్నాడు. సరే ఏమికావలో చెప్పు అన్నాడు ప్రహ్లాదుడు. నువ్వు ఈమూడు లోకాలకి అధిపతివి ఎలా అయ్యారో చెప్పండి  అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు! ఇది నాశీలం వలనే సాధ్యం అయింది. నేను రాజుని అని ఎప్పుడు పొంగిపోలేదు. ఆత్మస్తుతి చేసుకోలేదు. రాజునని భోగాలు అనుభవించలేదు. సంపదలు వున్నా, లేకున్నా ఒక్కటే, పట్టు పాన్పు అయినా, కటిక నేల అయిన ఒక్కటే, పంచభక్ష్య పరమాన్నాలు అయినా కందమూల ఫలాదులు అయిన ఒకటే. ఆదేవాది దేవుడు అయినా, కటిక దరిద్రుడు అయినా సమానంగానే చూస్తాను. ఈసృష్టిలో అన్నిటిని ఒకేలా చూస్తాను ఇదంతా శీలం వలనే సాధ్యం అయింది అన్నాడు. అయితే ఆ శీలం నాకు ఇచ్చేయ్ అన్నాడు ఇంద్రుడు. ఏదైనా ఇవ్వోచు గాని శీలాన్ని ఇచ్చేస్తే ఎలా? నా తేజస్సు సర్వం కోల్పోతాను కాదా అని సరేనని నాశీలం ఇచ్చేస్తున్నాను అన్నాడు.
ఆ మాట అలా వచ్చిందో లేదో శరీరంలో నుండి దివ్యమైన తేజస్సుతో ఒక పురుషుడు బయటికి వచ్చాడు. ప్రహ్లాదుడు చూసి ఎవరు నువ్వు అన్నాడు. నువ్వు దానం చేసిన శీలాన్ని అన్నాడు. ఓహో అనుకున్నాడు. ఇంతలో ఇంకో పురుషుడు వచ్చాడు. నువ్వెవరు అన్నాడు. నేను ధర్మాన్ని అన్నాడు. నువ్వెందుకు వెళ్తున్నావ్ అంటే , శీలం ఉన్నచోటే ధర్మం ఉంటుంది కనుక వెళ్తున్నాను అని ఇంద్రుడి శరీరంలోకి వెళ్ళిపోయాడు. ఇంకో పురుషుడు బయటికి వచ్చాడు. నువ్వెవరు అన్నాడు. నేను సత్యాన్ని. శీలం, ధర్మం, ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అన్నాడు. కొంత సేపటికి ఇంకో పురుషుడు వచ్చాడు. నువ్వెవరు అని అడిగాడు. నేను నీ బలాన్ని. శీలం, ధర్మం, సత్యం, ఎక్కడుంటే అక్కడే నేనుంటాను అని ఈయనకూడా ఇంద్రుడి శరీరంలోకి వెళ్ళిపోయాడు. బలం వెళ్ళిపోగానే ప్రహ్లాదుడి శరీరం కృంగిపోయింది. ఇంకొంతసేపటికి స్త్రీ రూపం ఒకటి బయటికి వచ్చింది. ప్రహ్లాదుడు ఒణికి పోతూ నువ్వెవరమ్మా అన్నాడు. నేను సిరిని, లక్ష్మి అంటారు అంతా! శీలం, ధర్మం, సత్యం, బలం, సౌచం ఎక్కడ వుంటే నేను అక్కడ ఉంటాను. వీరందరు నీలో నుండి నిష్క్రమించారు కనుక నేను ఉండలేను అని ఇంద్రుడిలోకి వెళ్ళిపోయింది. ప్రహ్లాదుడికి సందేహం వచ్చి ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగాడు ఇంద్రుడిని. నేను ఇంద్రుడిని అని చెప్పి  స్వర్గానికి వెళ్ళిపోయాడు.
తరువాత విష్ణువు ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి నువ్వు ఇచ్చిన శీలం ఇంద్రుడిలో ప్రహ్లాద శీలంగా ఇంద్రుడికి సంపదలు ఇస్తుంది. నీకు నాతొ సమానమైన శీలాన్ని ఇస్తున్నాను. నేను ఎన్ని లీలలు చేయగలనో అన్ని లీలలు నువ్వు చేయగలవు అని ప్రహ్లాదుడికి శీలాన్ని ఇచ్చి పాతాళలోకానికి రాజుని చేసి ప్రహ్లాదుడిని రక్షించాడు.

విన్నారు కాదా! మీరు కూడా ఏ అడ్డమైన చెత్త పనులకోసమో పైన చెప్పినవి వదిలేస్తే శీలాన్ని కోల్పోతారు. ప్రభావాన్ని, తేజస్సుని కోల్పోతారు. ప్రహ్లాదుడంటే విష్ణువుకి అత్యంత ప్రియమైన భక్తుడు కనుక వెంటనే వచ్చి రక్షించాడు. మనల్ని కనీసం పక్కింటోడు కనీసం పూట కూడా భోజనం పెట్టాడు.  మనం చేసే పాపాలకి ప్రత్యేకంగా దేవుడు ఎందుకు వస్తాడు. కనుక జాగ్రత్త ఉండండి. 
Share:

శీలం అంటే ఏమిటి?

మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది శీలం. అమ్మాయిలని మానభంగాలు చేస్తే పోయేది కాదు శీలం అంటే.

దీనికి ఒక పురాతన ఇతిహాసం ఒకటి చెప్పుకుందాం.
హిరణ్యకశిపుడు పుత్రుడు ప్రహ్లాదుడు ముల్లోకాలని తన శీలంతో సంపాదించుకున్నాడు. ఒకచిన్న గొడవగాని, యుద్డంకాని చేయలేదు. కాని ముల్లోకాలలో ఉన్నవారంతా ప్రహ్లాదుడికి మొక్కుతున్నారు. ఇంద్రుడి పదవి కూడా ప్రహ్లాదుడి వశం అయింది. ఇంద్రుడికి ఏమి అర్ధం కాలేదు. అర్రర్రే ఏంటి ఇలాజరిగింది. గొడవగాని, యుద్ధం గాని మా మధ్య జరగలేదు. నా పదవిపోయింది. దేవతలందరూ ప్రహ్లాదుడి పాదాక్రాంతులు అయ్యారు. సంపదలు అన్ని ప్రహ్లాడుదికే ఇచ్చేస్తున్నారు. అసలేం జరిగిందో తెలియక దేవతల గురువైన ''బృహస్పతి'' దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలియజేశాడు. నా రాజ్యం నాకు ఇప్పించమని ప్రాదేయపడ్డాడు. అప్పుడు బృహస్పతి! నాయన ప్రహ్లాదుడు అమేయమైన శక్తి సంపన్నుడు. విష్ణు భక్తుడు. ఆయన్ని మంత్రశక్తితో ఎదిరించి ఓడించే శక్తి నా దగ్గర లేదు. ఐతే ఒకపని చెయ్యి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళు. నీ ప్రయత్నం సఫలం కావచ్చు అన్నాడు. సరేనని ఇంద్రుడు రాక్షస గురువైన శుకచార్యుడు దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నాడు. అయన నాయనా! ప్రహ్లాదుడు నా ప్రియ శిష్యుడు. గురువు ఎవ్వరైనా శిష్యులకి ద్రోహం చేస్తారా? నేను చెప్పలేను. కానీ ఒక సలహా ఇస్తాను ప్రయత్నం చెయ్యి అనగానే సరే చెప్పమన్నాడు ఇంద్రుడు. నువ్వే వెళ్లి అడుగు. ప్రహ్లాదుడు ఉత్తముడు. అడిగితె కాదనడు. అన్నాడు. సరే అని ప్రహ్లాదుడి దగ్గరికి బయలుదేరాడు. మధ్యలో సందేహం వచ్చి ఇలా ఇంద్రుడి రూపంలో వెళ్తే చెప్పడేమో అనుకుని బ్రాహ్మణులంటే ప్రహ్లాదుడికి అత్యంత ప్రీతికరం. వాళ్ళు అడిగితె అస్సలు కాదనడు అని బ్రాహ్మణ వేషధారియై ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రహ్లాదుడిని చూడగానే నేను మీ శిష్యుడిని అని పాదాలపై పడ్డాడు. అప్పుడు ప్రహ్లాదుడు! మీరు ఎవరో బ్రాహ్మణోత్తములు లా ఉన్నారు. నేను మీకు గురువునేంటి అన్నాడు. ఆ విష్ణువే మిమ్మల్ని గురువుగా స్వీకరించమన్నాడు. మీరు నాకు గురువులే అన్నాడు ఇంద్రుడు. పాదాలపై పడి గురువు అన్నతరువాత చేయగలిగింది లేక సరే అని ఒప్పుకున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలపాటు ఇంద్రుడు ప్రహ్లాదుడికి సేవ చేశాడు. ఒకానొక శుభముహూర్తంలో ప్రహ్లాదుడు ఇంద్రుడితో! ఇన్నాళ్ళనుండి నాకు సేవ చేశావు. కనుక ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు.
ఇంతకాలం దీనికోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు! దొరికాడు అనుకుని, అడిగిన తరువాత కాదనకూడదు అన్నాడు. సరే ఏమికావలో చెప్పు అన్నాడు ప్రహ్లాదుడు. నువ్వు ఈమూడు లోకాలకి అధిపతివి ఎలా అయ్యారో చెప్పండి  అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు! ఇది నాశీలం వలనే సాధ్యం అయింది. నేను రాజుని అని ఎప్పుడు పొంగిపోలేదు. ఆత్మస్తుతి చేసుకోలేదు. రాజునని భోగాలు అనుభవించలేదు. సంపదలు వున్నా, లేకున్నా ఒక్కటే, పట్టు పాన్పు అయినా, కటిక నేల అయిన ఒక్కటే, పంచభక్ష్య పరమాన్నాలు అయినా కందమూల ఫలాదులు అయిన ఒకటే. ఆదేవాది దేవుడు అయినా, కటిక దరిద్రుడు అయినా సమానంగానే చూస్తాను. ఈసృష్టిలో అన్నిటిని ఒకేలా చూస్తాను ఇదంతా శీలం వలనే సాధ్యం అయింది అన్నాడు. అయితే ఆ శీలం నాకు ఇచ్చేయ్ అన్నాడు ఇంద్రుడు. ఏదైనా ఇవ్వోచు గాని శీలాన్ని ఇచ్చేస్తే ఎలా? నా తేజస్సు సర్వం కోల్పోతాను కాదా అని సరేనని నాశీలం ఇచ్చేస్తున్నాను అన్నాడు.
ఆ మాట అలా వచ్చిందో లేదో శరీరంలో నుండి దివ్యమైన తేజస్సుతో ఒక పురుషుడు బయటికి వచ్చాడు. ప్రహ్లాదుడు చూసి ఎవరు నువ్వు అన్నాడు. నువ్వు దానం చేసిన శీలాన్ని అన్నాడు. ఓహో అనుకున్నాడు. ఇంతలో ఇంకో పురుషుడు వచ్చాడు. నువ్వెవరు అన్నాడు. నేను ధర్మాన్ని అన్నాడు. నువ్వెందుకు వెళ్తున్నావ్ అంటే , శీలం ఉన్నచోటే ధర్మం ఉంటుంది కనుక వెళ్తున్నాను అని ఇంద్రుడి శరీరంలోకి వెళ్ళిపోయాడు. ఇంకో పురుషుడు బయటికి వచ్చాడు. నువ్వెవరు అన్నాడు. నేను సత్యాన్ని. శీలం, ధర్మం, ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అన్నాడు. కొంత సేపటికి ఇంకో పురుషుడు వచ్చాడు. నువ్వెవరు అని అడిగాడు. నేను నీ బలాన్ని. శీలం, ధర్మం, సత్యం, ఎక్కడుంటే అక్కడే నేనుంటాను అని ఈయనకూడా ఇంద్రుడి శరీరంలోకి వెళ్ళిపోయాడు. బలం వెళ్ళిపోగానే ప్రహ్లాదుడి శరీరం కృంగిపోయింది. ఇంకొంతసేపటికి స్త్రీ రూపం ఒకటి బయటికి వచ్చింది. ప్రహ్లాదుడు ఒణికి పోతూ నువ్వెవరమ్మా అన్నాడు. నేను సిరిని, లక్ష్మి అంటారు అంతా! శీలం, ధర్మం, సత్యం, బలం, సౌచం ఎక్కడ వుంటే నేను అక్కడ ఉంటాను. వీరందరు నీలో నుండి నిష్క్రమించారు కనుక నేను ఉండలేను అని ఇంద్రుడిలోకి వెళ్ళిపోయింది. ప్రహ్లాదుడికి సందేహం వచ్చి ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగాడు ఇంద్రుడిని. నేను ఇంద్రుడిని అని చెప్పి  స్వర్గానికి వెళ్ళిపోయాడు.
తరువాత విష్ణువు ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి నువ్వు ఇచ్చిన శీలం ఇంద్రుడిలో ప్రహ్లాద శీలంగా ఇంద్రుడికి సంపదలు ఇస్తుంది. నీకు నాతొ సమానమైన శీలాన్ని ఇస్తున్నాను. నేను ఎన్ని లీలలు చేయగలనో అన్ని లీలలు నువ్వు చేయగలవు అని ప్రహ్లాదుడికి శీలాన్ని ఇచ్చి పాతాళలోకానికి రాజుని చేసి ప్రహ్లాదుడిని రక్షించాడు.

విన్నారు కాదా! మీరు కూడా ఏ అడ్డమైన చెత్త పనులకోసమో పైన చెప్పినవి వదిలేస్తే శీలాన్ని కోల్పోతారు. ప్రభావాన్ని, తేజస్సుని కోల్పోతారు. ప్రహ్లాదుడంటే విష్ణువుకి అత్యంత ప్రియమైన భక్తుడు కనుక వెంటనే వచ్చి రక్షించాడు. మనల్ని కనీసం పక్కింటోడు కనీసం పూట కూడా భోజనం పెట్టాడు.  మనం చేసే పాపాలకి ప్రత్యేకంగా దేవుడు ఎందుకు వస్తాడు. కనుక జాగ్రత్త ఉండండి. 
Share:

భూమండలం అంతటి మీద పుణ్యభూమి మన భారతదేశం:

భూమండలం సప్తద్వీపలతో , సప్త సముద్రాలతో అలరారుతూ వుంది. భూమండలం మధ్య భాగాన దేవతలకు నిలయమైన మేరు పర్వతం వుంది. భూమండలం చివరిన లోకాలోక పర్వతం వుంది. మధ్యన 7సముద్రాలు , 7ద్వీపాలు, ప్రతి ద్వీపమునకు కులాచలములు, చక్కని నదులు వున్నాయి. ఇక్కడి జనులు దేవతాసములు. ఈ సప్తద్వీపాలకు సప్త సంద్రములు చుట్టబడివున్నాయి. లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, దధి సముద్రం, క్షీర సముద్రం, జల సముద్రం వున్నాయి. ఉప్పు సముద్రానికి ఉత్తర భాగాన, హిమద్రికి దక్షిణ భాగాన భరత వర్షం ఉన్నది. ఇది అన్ని కర్మలను ఇస్తుంది. ఇక్కడ సదాచార ఖర్మలు చేసినవారు ముల్లోకాల్లోనూ సుఖభోగాలు అనుభవిస్తారు. ఇప్పటికీ దేవతలు ఈభారతభూమి మీదే జన్మించాలని కోరుకుంటారు. భారతభూమి భూమి మీద చేసిన పుణ్యం అక్షయం, అమలం, శుభం కలుగజేస్తాయి. ఇక్కడ ఎప్పుడెప్పుడు జన్మిడ్డామా? ఎప్పుడెప్పుడు ఆ పుణ్యకార్యాలు ఆచరిద్దామా? ఎప్పుడెప్పుడు పరమపదం చేరుదామా అని దేవతలు ఆశిస్తూ ఉంటారు. (దేవతలకి కూడా ఖర్మలు చేయకుండా ఆ శివకేశవుల సన్నిది చేరడం సాధ్యం కాదు. ఖర్మలు చేయాలంటే భూమండలంలో జన్మించాలి. అందునా ఖర్మలు ఆచరించగలిగే భారతభూమి పై జన్మించాలి.ఇంకా ఈ భూమిపైన ఎక్కడా కర్మలను ఆచరించలేరు. ఇక్కడ ఉన్నంత మంది దేవతలు గాని, సంపదలు గాని మరేచోట లేవు.). ఇక్కడ జన్మించి శ్రీహరి భక్తుడైనవాడు వీడికి సాటివచ్చేవారు ఈ ముల్లోకాలలో కానరారు. (శ్రీహరి 14లోకాలు సృష్టించి ప్రతి లోకానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలు ఇచ్చాడు. నారద పురాణం). ఇక్కడ జన్మించి పాపకృత్యములు ఆచరించేవాడు, ధర్మములు ఆచరించని వాడు, శాస్త్ర చెప్పిన కర్మలయందు ఆశక్తి లేనివాడు అధముడు మహాపాపి. అమృతకలశం వదిలి విశాభాండాలను ఆశ్రయించినవాడు. శ్రుతి, స్మృతులలో చెప్పిన ధర్మాలతో తనని పరిశుద్దుడిని చేసుకోలేనివాడు పాపులలో మొదటివాడు. కోరికలు వున్నా కోరికలు లేకపోయినా శాస్త్రములు అనుసరించి తీరవలసినదే. ఆశ్రమ ఆచారాలు, కులాచారాలు వదిలినవాడు పతితుడు. భారతభుమిపై జన్మించి ఆత్మను తరింపజేయనివాడు సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. వీడికంటే అజ్ఞాని మరొకడు ఉండడు. సదాచారాలు అవలంభించేవారు బ్రహ్మ తేజస్సుతో వృద్ది చెందుతాడు.
(ఇక్కడ ఆడవారి ప్రసక్తి ఎందుకు రాలేదంటే. వారు తమ తండ్రి కుటుంబం, తరువాత భర్త యొక్క కుటుంబానికి చెందినా ఆచార వ్యవహారాలు చూస్తారు కాని తమంతట తాముగా ఆచరించలేరు. వీరి పాపాలు రసజ్వల సమయంలో, భర్త, అత్తమామల సేవలో నశించిపోతాయి. ఇలాకాకుండా భర్తని అత్తమామలని ఎదించే గడుసు వారికి నరకమే)


Share:

భూమండలం అంతటి మీద పుణ్యభూమి మన భారతదేశం:

భూమండలం సప్తద్వీపలతో , సప్త సముద్రాలతో అలరారుతూ వుంది. భూమండలం మధ్య భాగాన దేవతలకు నిలయమైన మేరు పర్వతం వుంది. భూమండలం చివరిన లోకాలోక పర్వతం వుంది. మధ్యన 7సముద్రాలు , 7ద్వీపాలు, ప్రతి ద్వీపమునకు కులాచలములు, చక్కని నదులు వున్నాయి. ఇక్కడి జనులు దేవతాసములు. ఈ సప్తద్వీపాలకు సప్త సంద్రములు చుట్టబడివున్నాయి. లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, దధి సముద్రం, క్షీర సముద్రం, జల సముద్రం వున్నాయి. ఉప్పు సముద్రానికి ఉత్తర భాగాన, హిమద్రికి దక్షిణ భాగాన భరత వర్షం ఉన్నది. ఇది అన్ని కర్మలను ఇస్తుంది. ఇక్కడ సదాచార ఖర్మలు చేసినవారు ముల్లోకాల్లోనూ సుఖభోగాలు అనుభవిస్తారు. ఇప్పటికీ దేవతలు ఈభారతభూమి మీదే జన్మించాలని కోరుకుంటారు. భారతభూమి భూమి మీద చేసిన పుణ్యం అక్షయం, అమలం, శుభం కలుగజేస్తాయి. ఇక్కడ ఎప్పుడెప్పుడు జన్మిడ్డామా? ఎప్పుడెప్పుడు ఆ పుణ్యకార్యాలు ఆచరిద్దామా? ఎప్పుడెప్పుడు పరమపదం చేరుదామా అని దేవతలు ఆశిస్తూ ఉంటారు. (దేవతలకి కూడా ఖర్మలు చేయకుండా ఆ శివకేశవుల సన్నిది చేరడం సాధ్యం కాదు. ఖర్మలు చేయాలంటే భూమండలంలో జన్మించాలి. అందునా ఖర్మలు ఆచరించగలిగే భారతభూమి పై జన్మించాలి.ఇంకా ఈ భూమిపైన ఎక్కడా కర్మలను ఆచరించలేరు. ఇక్కడ ఉన్నంత మంది దేవతలు గాని, సంపదలు గాని మరేచోట లేవు.). ఇక్కడ జన్మించి శ్రీహరి భక్తుడైనవాడు వీడికి సాటివచ్చేవారు ఈ ముల్లోకాలలో కానరారు. (శ్రీహరి 14లోకాలు సృష్టించి ప్రతి లోకానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలు ఇచ్చాడు. నారద పురాణం). ఇక్కడ జన్మించి పాపకృత్యములు ఆచరించేవాడు, ధర్మములు ఆచరించని వాడు, శాస్త్ర చెప్పిన కర్మలయందు ఆశక్తి లేనివాడు అధముడు మహాపాపి. అమృతకలశం వదిలి విశాభాండాలను ఆశ్రయించినవాడు. శ్రుతి, స్మృతులలో చెప్పిన ధర్మాలతో తనని పరిశుద్దుడిని చేసుకోలేనివాడు పాపులలో మొదటివాడు. కోరికలు వున్నా కోరికలు లేకపోయినా శాస్త్రములు అనుసరించి తీరవలసినదే. ఆశ్రమ ఆచారాలు, కులాచారాలు వదిలినవాడు పతితుడు. భారతభుమిపై జన్మించి ఆత్మను తరింపజేయనివాడు సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. వీడికంటే అజ్ఞాని మరొకడు ఉండడు. సదాచారాలు అవలంభించేవారు బ్రహ్మ తేజస్సుతో వృద్ది చెందుతాడు.
(ఇక్కడ ఆడవారి ప్రసక్తి ఎందుకు రాలేదంటే. వారు తమ తండ్రి కుటుంబం, తరువాత భర్త యొక్క కుటుంబానికి చెందినా ఆచార వ్యవహారాలు చూస్తారు కాని తమంతట తాముగా ఆచరించలేరు. వీరి పాపాలు రసజ్వల సమయంలో, భర్త, అత్తమామల సేవలో నశించిపోతాయి. ఇలాకాకుండా భర్తని అత్తమామలని ఎదించే గడుసు వారికి నరకమే)


Share:

నమస్కారం

నమస్కారాన్ని సంప్రార్ధన అని అంటారు. ఇవి నాలుగు రాకాలుగా ఉంటాయి.

1.  రెండు చేతులు జోడించి నమస్కరించడం ప్రార్ధన ముద్ర.
2. మిత్రులకు హృదయం దగ్గర నమస్కారం చేయాలి. దీనిని వినమిత మస్తకం అంటారు. 
3. గురుదేవులకు నెన్నుదురు(నుదుటి దగ్గర) దగ్గర నమస్కరించాలి. దీనిని ధ్యానం అంటారు. 
4. దేవతలకు తలపై(నుదుటి పైన మణికట్టు అంటేలా) నమస్కరించాలి. దీనిని విన్నపం అంటారు.

ఇది భారతీయ ఆచార విధి. 


Share:

నమస్కారం

నమస్కారాన్ని సంప్రార్ధన అని అంటారు. ఇవి నాలుగు రాకాలుగా ఉంటాయి.

1.  రెండు చేతులు జోడించి నమస్కరించడం ప్రార్ధన ముద్ర.
2. మిత్రులకు హృదయం దగ్గర నమస్కారం చేయాలి. దీనిని వినమిత మస్తకం అంటారు. 
3. గురుదేవులకు నెన్నుదురు(నుదుటి దగ్గర) దగ్గర నమస్కరించాలి. దీనిని ధ్యానం అంటారు. 
4. దేవతలకు తలపై(నుదుటి పైన మణికట్టు అంటేలా) నమస్కరించాలి. దీనిని విన్నపం అంటారు.

ఇది భారతీయ ఆచార విధి. 


Share:

Monday 11 November 2013

వివాహములు 5రకాలు:

    కులము, శీలము, విధ్యాసంపత్తి కలిగిన వరునికి అధరపూర్వకంగా ఉదక ప్రదానంతో కన్యను అర్పించిన యెడల అది బ్రహ్మము అవుతున్నది. కన్యా వరులు ఒకరిమీద ఒకరు అనురాక్తులు అయినప్పుడు జరిపించిన వివాహం క్షాత్రమని అంటారు. ప్రగడ అనురాగంతో వలచిన వరునికి కన్యను ఇచ్చి వివాహం జరిపించిన యెడల అది గాంధర్వం అవుతున్నది. కన్నియకి ఇంత వెల అని నిర్ణయించి వివాహం జరిపించిన యెడల అది అసుర వివాహం అవుతున్నది. తల్లిదండ్రులని ఎదుర్కొని దారుణ క్రౌర్యంతో కన్నియని చేపట్టిన ఎడల అది రాక్షస వివాహం అవుతున్నది. 
మొదటి మూడు శాస్త్ర సమ్మతం. మిగిలిన రెండు ధర్మవిరుద్దం. జననీ జనకులు లేకపోయినా, అన్నదమ్ములు లేకపోయినా ఆ కన్య వివాహానికి అనర్హురాలు. అని ధర్మ వేత్తలు నొక్కి వాక్కానిస్తున్నారు. మహాభారతం. 
Share:

వివాహములు 5రకాలు:

    కులము, శీలము, విధ్యాసంపత్తి కలిగిన వరునికి అధరపూర్వకంగా ఉదక ప్రదానంతో కన్యను అర్పించిన యెడల అది బ్రహ్మము అవుతున్నది. కన్యా వరులు ఒకరిమీద ఒకరు అనురాక్తులు అయినప్పుడు జరిపించిన వివాహం క్షాత్రమని అంటారు. ప్రగడ అనురాగంతో వలచిన వరునికి కన్యను ఇచ్చి వివాహం జరిపించిన యెడల అది గాంధర్వం అవుతున్నది. కన్నియకి ఇంత వెల అని నిర్ణయించి వివాహం జరిపించిన యెడల అది అసుర వివాహం అవుతున్నది. తల్లిదండ్రులని ఎదుర్కొని దారుణ క్రౌర్యంతో కన్నియని చేపట్టిన ఎడల అది రాక్షస వివాహం అవుతున్నది. 
మొదటి మూడు శాస్త్ర సమ్మతం. మిగిలిన రెండు ధర్మవిరుద్దం. జననీ జనకులు లేకపోయినా, అన్నదమ్ములు లేకపోయినా ఆ కన్య వివాహానికి అనర్హురాలు. అని ధర్మ వేత్తలు నొక్కి వాక్కానిస్తున్నారు. మహాభారతం. 
Share:

Sunday 10 November 2013

తాముచేసిన దుష్కర్మలకు ఆ జన్మలో ఫలితాలు అనుభవించరు

 తాముచేసిన దుష్కర్మలకు ఆ జన్మలో ఫలితాలు అనుభవించరు అంటున్నారు బాగానే ఉంది కాని చేసిన తప్పులకి కారాగారాలలో శిక్షలు వేస్తున్నారు కాదా! అది ఆజన్మలో చేసిన శిక్షానుభూతి కాదా?

కేవలం రాజసాహంకరాలతో దండిస్తున్నారు అనే అపవాదునుండి బయటపడటం కోసమే అపరాధులకు శిక్షలు ఏర్పరచి శిక్షిస్తున్నారు. అదీగాక ఇతరులు ఎవ్వరూ అటువంటి అపరాధాలు(నేరాలు) చేయాలనే ఆలోచనకూడా రాకుండా చేయడమే దీనికి ప్రధానమైన హేతువు, అంతేగాని అదేజన్మలో చేసిన కృత్యానికి ఇది తగిన పరిణామం కాదు.

మరి అపరాధులకు వేసిన శిక్ష వలన పాపం పూర్తిగా తొలగిపోతుందా?
ఇలా చేసినదానికి భూపాలకుడు వేసిన శిక్షితుడు ఎవ్వరు యమదైవతం పాలబడరు. అయితే అపరాధి కానివానిని శిక్షించినా, చేయనివానిని దండించినా నృపతికి తప్పక నరకలోకం చేరుకోగలడు. యమదండం తప్పనిసరి. ఎటువంటి వారైన వారుచేసిన అపరాధాలకు ఫలితాలను అవశ్యం అనుభవించి తీరవలసినదే!
Share:

తాముచేసిన దుష్కర్మలకు ఆ జన్మలో ఫలితాలు అనుభవించరు

 తాముచేసిన దుష్కర్మలకు ఆ జన్మలో ఫలితాలు అనుభవించరు అంటున్నారు బాగానే ఉంది కాని చేసిన తప్పులకి కారాగారాలలో శిక్షలు వేస్తున్నారు కాదా! అది ఆజన్మలో చేసిన శిక్షానుభూతి కాదా?

కేవలం రాజసాహంకరాలతో దండిస్తున్నారు అనే అపవాదునుండి బయటపడటం కోసమే అపరాధులకు శిక్షలు ఏర్పరచి శిక్షిస్తున్నారు. అదీగాక ఇతరులు ఎవ్వరూ అటువంటి అపరాధాలు(నేరాలు) చేయాలనే ఆలోచనకూడా రాకుండా చేయడమే దీనికి ప్రధానమైన హేతువు, అంతేగాని అదేజన్మలో చేసిన కృత్యానికి ఇది తగిన పరిణామం కాదు.

మరి అపరాధులకు వేసిన శిక్ష వలన పాపం పూర్తిగా తొలగిపోతుందా?
ఇలా చేసినదానికి భూపాలకుడు వేసిన శిక్షితుడు ఎవ్వరు యమదైవతం పాలబడరు. అయితే అపరాధి కానివానిని శిక్షించినా, చేయనివానిని దండించినా నృపతికి తప్పక నరకలోకం చేరుకోగలడు. యమదండం తప్పనిసరి. ఎటువంటి వారైన వారుచేసిన అపరాధాలకు ఫలితాలను అవశ్యం అనుభవించి తీరవలసినదే!
Share:

మనం పూర్వజన్మలో చేసిన తప్పుల వలన ఇప్పుడు అనుభవిస్తున్న శిక్షలు.

 ఇవి తెలుసుకున్న తరువాత కూడా ఇలానే చేస్తే ఇప్పుడు పడే భాధలు కోటింతలు మరుసటి జన్మలో అనుభవిస్తారు. కాబట్టి చదువుకుని జాగ్రత్తతో మెలగండి. 

పుట్టుగుడ్డి గతజన్మలో అందగాడై తన సోయగంతో మైమరచి ఇతరుల భార్యలని ఆకర్షించిన పరమపాపి. కర్ణరోగార్తుడు(చెవిటివారు) ముందు పుట్టుకలో కటువైన మాటలతో సజ్జనులను ఎంతో మానసికవ్యధ కలిగించిన కటినుడు. ఉదర రోగాములతో బాధపడేవారు గతజన్మలో విషభోజనంతో పరులను అన్యాయంగా వేధించిన ధురాత్ముడు. పవిత్ర వంశంలో జన్మించి పాపపు పనులకి పాల్పడేవారు పూర్వజన్మలో గర్వం, అహంకారాలతో పూజ్యులని అవమానించిన పరమ పాపాత్ములు. తప్పులు ఏమి లేకపోయినా గర్వాతిరేకంతో దూషణలో, శారీరక హింసలతో, శిక్షలతో పరిజనులను ఈసడించి అవమానించిన దురాత్ములు ఇతరులకు దాసులై చీటికిమాటికి దూషణలతో శిక్షలతో ఎడతెగని దుఃఖాలు అనుభవించగలరు. ధనవంతుల గృహము ప్రాంగణము నందు ద్వారపాలకులు అడ్డగించినందువలన మిక్కిలి దైన్యంతో అలమటిస్తున్న జనులు వెనుకటి పుట్టుకలో యవ్వనంతో, మదంతో మైమరచి పూజ్యులవైపు కన్నెత్తైనా చూడక,ధర్శనమీయక తిరస్కరించిన దుర్గర్వితులు. అపరాధం చేయనివారిని అన్యాయంగా శిక్షించిన యెడల మరుజన్మలో రాజ దండనము సంప్రాప్తించగలదు. పరులు ఎవ్వరైనా తనదగ్గర సొమ్ము దచుకున్నయెడల ఏదో నెపంతో అపహరించిన దుష్టాత్ములు మరుజన్మలో సంపద మొత్తం ఒక్కమారుగా నశించిపొగలధు. ఏమాత్రము కరుణ లేక అనేకమంది మనుషులను ఒక్కమారుగా నిర్మూలించిన వారు బాంధవులతో, కుటుంబంతో ఒక్కుమ్మడిగా పరలోకం చేరుకోగలరు. ఇంకా ఇటువంటి పాపాత్ములు తప్పక భీకర నరకాగ్ని జ్వాలల్లో కూలిపోగలరు. అయితే ఎక్కువగా పాపకర్మలు చేసిన మానవులు ఒక్కొక్కప్పుడు తిరిగి మానవజన్మ వస్తుంది. అయితే దుశ్చర్యలు ఆచరించినప్పుడు అదే జన్మలో ఫలితమెప్పుడు సంఘటిల్లదు. కాని మునీశ్వరులు, యక్షులు, గంధర్వులు మాత్రం అదే జన్మలో తాము చేసిన తపశ్చర్యలకు అదే జన్మలో సత్ఫలితాలు అనుభవిస్తున్నారు. .. 
Share:

మనం పూర్వజన్మలో చేసిన తప్పుల వలన ఇప్పుడు అనుభవిస్తున్న శిక్షలు.

 ఇవి తెలుసుకున్న తరువాత కూడా ఇలానే చేస్తే ఇప్పుడు పడే భాధలు కోటింతలు మరుసటి జన్మలో అనుభవిస్తారు. కాబట్టి చదువుకుని జాగ్రత్తతో మెలగండి. 

పుట్టుగుడ్డి గతజన్మలో అందగాడై తన సోయగంతో మైమరచి ఇతరుల భార్యలని ఆకర్షించిన పరమపాపి. కర్ణరోగార్తుడు(చెవిటివారు) ముందు పుట్టుకలో కటువైన మాటలతో సజ్జనులను ఎంతో మానసికవ్యధ కలిగించిన కటినుడు. ఉదర రోగాములతో బాధపడేవారు గతజన్మలో విషభోజనంతో పరులను అన్యాయంగా వేధించిన ధురాత్ముడు. పవిత్ర వంశంలో జన్మించి పాపపు పనులకి పాల్పడేవారు పూర్వజన్మలో గర్వం, అహంకారాలతో పూజ్యులని అవమానించిన పరమ పాపాత్ములు. తప్పులు ఏమి లేకపోయినా గర్వాతిరేకంతో దూషణలో, శారీరక హింసలతో, శిక్షలతో పరిజనులను ఈసడించి అవమానించిన దురాత్ములు ఇతరులకు దాసులై చీటికిమాటికి దూషణలతో శిక్షలతో ఎడతెగని దుఃఖాలు అనుభవించగలరు. ధనవంతుల గృహము ప్రాంగణము నందు ద్వారపాలకులు అడ్డగించినందువలన మిక్కిలి దైన్యంతో అలమటిస్తున్న జనులు వెనుకటి పుట్టుకలో యవ్వనంతో, మదంతో మైమరచి పూజ్యులవైపు కన్నెత్తైనా చూడక,ధర్శనమీయక తిరస్కరించిన దుర్గర్వితులు. అపరాధం చేయనివారిని అన్యాయంగా శిక్షించిన యెడల మరుజన్మలో రాజ దండనము సంప్రాప్తించగలదు. పరులు ఎవ్వరైనా తనదగ్గర సొమ్ము దచుకున్నయెడల ఏదో నెపంతో అపహరించిన దుష్టాత్ములు మరుజన్మలో సంపద మొత్తం ఒక్కమారుగా నశించిపొగలధు. ఏమాత్రము కరుణ లేక అనేకమంది మనుషులను ఒక్కమారుగా నిర్మూలించిన వారు బాంధవులతో, కుటుంబంతో ఒక్కుమ్మడిగా పరలోకం చేరుకోగలరు. ఇంకా ఇటువంటి పాపాత్ములు తప్పక భీకర నరకాగ్ని జ్వాలల్లో కూలిపోగలరు. అయితే ఎక్కువగా పాపకర్మలు చేసిన మానవులు ఒక్కొక్కప్పుడు తిరిగి మానవజన్మ వస్తుంది. అయితే దుశ్చర్యలు ఆచరించినప్పుడు అదే జన్మలో ఫలితమెప్పుడు సంఘటిల్లదు. కాని మునీశ్వరులు, యక్షులు, గంధర్వులు మాత్రం అదే జన్మలో తాము చేసిన తపశ్చర్యలకు అదే జన్మలో సత్ఫలితాలు అనుభవిస్తున్నారు. .. 
Share:

మానవుల ఆయుర్దాయం ఎందువలన క్షీణిస్తుంది? పెంపొందాలి(పెరగాలి) అంటే ఏమిచేయాలి?

   ఓర్పు, సత్యం పలకడం, కరుణ, శౌచము(శుచి,శుబ్రత), మాతృ పితృ, గురుభక్తి (ఆధ్యాత్మిక గురువు. అలాగని విద్యలు నేర్పించిన గురువుని అవమానించమని కాదు సుమా!), వీటితోపాటు ఆ ఆ వ్యాధుల వలన కలిగే భాధలకు తగిన ఔషదులు సేవించడం, బ్రహ్మచర్యము, మితాహారము, హితవాక్యములు తెలియజెప్పడం, వలన ఆయుష్షువృద్ధి చెందుతున్నది. కేవలం పూర్వ పుణ్యం వలననే ఇటువంటి సదాచార, దురాచార సంపత్తిపై ఆశక్తి, మక్కువ కలుగుతున్నది. 
క్రోధము, అహంకారము, అసత్యము, శుచిలేమి, తనవల్లకాని పని భారాన్ని నెత్తిన పెట్టుకున్నా, అపథ్యమైన ఆహారం (పానిపూరి, పిజ్జాలు, బర్గర్లు, సాన్ద్విజ్లు, బయట బళ్లమీద ఈగలు, దోమలు, ధూళి కలగలసిన ఆహారం) స్వీకరించినా, అనాటికానాటికి ఆయుష్షు క్షీణింపజేస్తున్నవి. ఇటువంటి దురాశక్తి గతజన్మ పుట్టుక పాతిత్యం వలననే సంభవిస్తున్నది. పాపాత్ములు ఎక్కువకాలం నరకంలో నివసించి భూలోకంలో అల్పమైన అయుర్ధాయంతో జన్మించి అర్ధంతరం(ప్రమాదంలో కాని, ప్రక్రుతి విపత్తులలో గాని) నశిస్తారు. మరలా యమలోకంలో యమదండనలు అనుభవిస్తారు.
Share:

మానవుల ఆయుర్దాయం ఎందువలన క్షీణిస్తుంది? పెంపొందాలి(పెరగాలి) అంటే ఏమిచేయాలి?

   ఓర్పు, సత్యం పలకడం, కరుణ, శౌచము(శుచి,శుబ్రత), మాతృ పితృ, గురుభక్తి (ఆధ్యాత్మిక గురువు. అలాగని విద్యలు నేర్పించిన గురువుని అవమానించమని కాదు సుమా!), వీటితోపాటు ఆ ఆ వ్యాధుల వలన కలిగే భాధలకు తగిన ఔషదులు సేవించడం, బ్రహ్మచర్యము, మితాహారము, హితవాక్యములు తెలియజెప్పడం, వలన ఆయుష్షువృద్ధి చెందుతున్నది. కేవలం పూర్వ పుణ్యం వలననే ఇటువంటి సదాచార, దురాచార సంపత్తిపై ఆశక్తి, మక్కువ కలుగుతున్నది. 
క్రోధము, అహంకారము, అసత్యము, శుచిలేమి, తనవల్లకాని పని భారాన్ని నెత్తిన పెట్టుకున్నా, అపథ్యమైన ఆహారం (పానిపూరి, పిజ్జాలు, బర్గర్లు, సాన్ద్విజ్లు, బయట బళ్లమీద ఈగలు, దోమలు, ధూళి కలగలసిన ఆహారం) స్వీకరించినా, అనాటికానాటికి ఆయుష్షు క్షీణింపజేస్తున్నవి. ఇటువంటి దురాశక్తి గతజన్మ పుట్టుక పాతిత్యం వలననే సంభవిస్తున్నది. పాపాత్ములు ఎక్కువకాలం నరకంలో నివసించి భూలోకంలో అల్పమైన అయుర్ధాయంతో జన్మించి అర్ధంతరం(ప్రమాదంలో కాని, ప్రక్రుతి విపత్తులలో గాని) నశిస్తారు. మరలా యమలోకంలో యమదండనలు అనుభవిస్తారు.
Share:

Saturday 9 November 2013

ఎదుటివారిలో తప్పులని వేదకొద్దు.

 తప్పులని వెదకడం వలన సమస్యలు, శత్రువులు పెరుగుతారు. ఆరోగ్యం పాడవుతుంది గాని ఉపయోగం ఉండదు. ఒకరికి ఒక శత్రువు ఉన్నాడంటే వీడి ప్రమేయం లేకుండా శత్రువులు ఉండరు. ఇలా తప్పులని వెదికే క్రమంలో నీదైన జ్ఞానాన్ని నీలో, గుణాన్ని పదిమంది మధ్యలో కోల్పోతావు. ఎదుటివారిని పరిశీలించడమే గాని తన గురించి పట్టించుకోరు. అలాగే ఈ అలవాటు వలన వీడు ఇలాంటి వాడు అనుకుని నీస్నేహితులు సైతం దూరంగా పెట్టేస్తారు. లేదా ఏదైనా వాడుకునే వీలుంటే వాడుకుంటారు గాని ముఖ్యమైన వ్యవహారాలలో నిన్ను లెక్కలోకి తీసుకోరు. మనసెప్పుడు ఎదుటివారి గురించే ఆలోచించడం వలన మానసిక ఒత్తిడి పడి క్రమంగా అనారోగ్యం పాలౌతారు. ఎవరూ ఉత్తి పుణ్యానికి శత్రువులు కారు. ఏదో ఒక లోపం వలన శత్రువులుగా కనిపిస్తారు.
ఉదాహరణకి అవసరంలో ఉన్నప్పుడు సాయం చేయలేదని చిన్న నాటి స్నేహితుడిని శత్రువుగా చూస్తున్నారు. కాని ఆసందర్భంలో వారి పరిస్థితి ఆలోచించారా? అలాగే తీసుకున్న డబ్బులు అడిగారని శత్రువులుగా చూడటం, కోపంలో ఏదో అన్నారని శాశ్వత విరోదానికి నాంది పలకడం. ఇలా చిన్న చిన్న కారణాలకి శత్రువులు గా మారిపోతున్నారు. ఒక అమ్మాయి ప్రేమించలేదని శత్రువు,ప్రేమించిన అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయలేదని, అరిచాడని శత్రువు. ఎక్కడి నుండి వచ్చారు ఈ శత్రువులందరు? నీ మనస్సంకల్పం వలన పుట్టుకొచ్చారు. కాదంటారా? లోపం ఎదుటివారిలో కాదు. ఇవన్ని వెదుకుతున్న నీమనస్సులో ఉంది. కొన్ని నచ్చక, కొన్ని నచ్చినవి దొరక్క, మరికొన్ని అనుకున్నది తీరలేదని. ఇవే మానవులలో శత్రువులు పుట్టిస్తున్నాయి. దీనంతటికి మూలకారణం మనస్సు. నిన్ను నువ్వు సరిచేసుకో. తరువాత ఎదుటివారిలో తప్పుని చూడు. ఇలా చూడాలంటే నువ్వు పరిపూర్ణం అవ్వాలి. అలా అయితే నీకు అసలు తప్పే కనబడదు. 
Share:

ఎదుటివారిలో తప్పులని వేదకొద్దు.

 తప్పులని వెదకడం వలన సమస్యలు, శత్రువులు పెరుగుతారు. ఆరోగ్యం పాడవుతుంది గాని ఉపయోగం ఉండదు. ఒకరికి ఒక శత్రువు ఉన్నాడంటే వీడి ప్రమేయం లేకుండా శత్రువులు ఉండరు. ఇలా తప్పులని వెదికే క్రమంలో నీదైన జ్ఞానాన్ని నీలో, గుణాన్ని పదిమంది మధ్యలో కోల్పోతావు. ఎదుటివారిని పరిశీలించడమే గాని తన గురించి పట్టించుకోరు. అలాగే ఈ అలవాటు వలన వీడు ఇలాంటి వాడు అనుకుని నీస్నేహితులు సైతం దూరంగా పెట్టేస్తారు. లేదా ఏదైనా వాడుకునే వీలుంటే వాడుకుంటారు గాని ముఖ్యమైన వ్యవహారాలలో నిన్ను లెక్కలోకి తీసుకోరు. మనసెప్పుడు ఎదుటివారి గురించే ఆలోచించడం వలన మానసిక ఒత్తిడి పడి క్రమంగా అనారోగ్యం పాలౌతారు. ఎవరూ ఉత్తి పుణ్యానికి శత్రువులు కారు. ఏదో ఒక లోపం వలన శత్రువులుగా కనిపిస్తారు.
ఉదాహరణకి అవసరంలో ఉన్నప్పుడు సాయం చేయలేదని చిన్న నాటి స్నేహితుడిని శత్రువుగా చూస్తున్నారు. కాని ఆసందర్భంలో వారి పరిస్థితి ఆలోచించారా? అలాగే తీసుకున్న డబ్బులు అడిగారని శత్రువులుగా చూడటం, కోపంలో ఏదో అన్నారని శాశ్వత విరోదానికి నాంది పలకడం. ఇలా చిన్న చిన్న కారణాలకి శత్రువులు గా మారిపోతున్నారు. ఒక అమ్మాయి ప్రేమించలేదని శత్రువు,ప్రేమించిన అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయలేదని, అరిచాడని శత్రువు. ఎక్కడి నుండి వచ్చారు ఈ శత్రువులందరు? నీ మనస్సంకల్పం వలన పుట్టుకొచ్చారు. కాదంటారా? లోపం ఎదుటివారిలో కాదు. ఇవన్ని వెదుకుతున్న నీమనస్సులో ఉంది. కొన్ని నచ్చక, కొన్ని నచ్చినవి దొరక్క, మరికొన్ని అనుకున్నది తీరలేదని. ఇవే మానవులలో శత్రువులు పుట్టిస్తున్నాయి. దీనంతటికి మూలకారణం మనస్సు. నిన్ను నువ్వు సరిచేసుకో. తరువాత ఎదుటివారిలో తప్పుని చూడు. ఇలా చూడాలంటే నువ్వు పరిపూర్ణం అవ్వాలి. అలా అయితే నీకు అసలు తప్పే కనబడదు. 
Share:

మనం పూర్వజన్మలో చేసిన తప్పుల వలన ఇప్పుడు అనుభవిస్తున్న శిక్షలు.

కొందరు ఐశ్వర్యంతో సుఖిస్తున్నారు. మరికొందరు పుట్టినప్పటినుండి ఐశ్వర్య విహీనులై దుఖిస్తున్నారు. దీనికి ఏమి కారణం.
పూర్వజన్మలో లేమితో దుఃఖిస్తున్న భాందవులను, ఆత్మీయులను, ఆదుకున్నవారిని ఈ జన్మలో అష్టైశ్వర్యాలు అవలీలగా లభిస్తున్నాయి. దారుణలోభంతో కుంచించుకు పోయిన కుత్సితులు సంపదలు లేక దుఖిస్తున్నారు. విధాతకు ఎవ్వరి యందు ప్రేమకాని, ద్వేషం కాని లేదు. వారి వారి ఖర్మల ఫలితమే నేటి జన్మలో సుఖ దుఃఖాలకు కారణం.
పుష్కలంగా సంపద ఉన్నా అనుభవించని కష్టాత్ముడు గతజన్మలో ఇతరులు ఎన్నెన్నో విధాల బలవంతపెట్టినప్పుడు మాత్రమే ఉపకారాలు ఆచరించిన పరమలోభులు. తమకు ఏమాత్రం సంపద లేకపోయినా వేరేవారి తోడ్పాటువలన భోగాలు అనుభవిస్తున్నవారు పూర్వజన్మలో పేదవారై ఉండి కూడా అర్ధించినవారికి ఏదోవిధంగా సాయపడవలేనని ఆత్రపడిన సత్పురుషులు. అనాయాసంగా సంపద చేరుకున్న అదృష్టవంతులు, తమంటతామే అర్హులైనవారిని ఆహ్వానించి విత్తమిచ్చిన వితరణఖనులు. బాగా శ్రమించిన పిదప సొమ్ము చేరినవారు అర్హులు అడిగినప్పుడు గాని విత్తమీయనివారు. ఎన్నెన్ని విధాల శ్రమించినా ధనము ఏమాత్రమూ లభించని దురదృష్టవంతులు పూర్వం యాచకులని అదిగో ఇదిగో అని తిప్పి చిట్టచివరికి ఇవ్వక తిరస్కరించిన పాపులు. ముదిమిలో ధనవంతులైన మానవులు పూర్వజన్మలో ప్రాయంలో దానధర్మాల మాటే తలపెట్టక జవసత్వాలు ఉడిగిన పిమ్మట దానధర్మాలు ఆచరించిన అలుసులు. మహాధనవంతులై నిరంతర రోగాల వల్ల భోగాలు అనుభావించలేనివారు పూర్వజన్మలో ఐశ్వర్యవంతులైనా దానధర్మాల మాటే తలపెట్టక మరణసమయంలో దానాలకు ఉపక్రమించిన అవివేకులు.. మహా సౌందర్యవంతులు వెనుకటి జన్మలో మాంసం విసర్జించిన మహనీయులు. రూపవిహీనులు పూర్వం సుందరులై కురూపులను అపహసించిన దురహంకార దూషితులు. 
పత్ని యెడల అన్యోన్యతతో చిరకాలం సౌక్యలు అనుభవించిన వ్యక్తి పూర్వం పరకన్యలపై కన్నెత్తి చూడని సత్పురుషుడు. అనుకూలం లేని దాంపత్యంతో అలమటించి అనతికాలంలో భార్యవియోగంతో అలమటించే పురుషుడు ముందు జన్మలో భార్యని ఏమాత్రం సుఖపెట్టని వాడు. మహనీయ విజ్ఞానఖని అయినా లేమితో సతమతమయ్యే వారు పూర్వం సిరిసంపదలు వున్నా దానం మాటే తలపెట్టని పరమలోభి. విత్తసంపత్తి కలిగినా బుద్దిసంపత్తి లేని మనిషి ముందు జన్మలో ప్రజ్ఞ లేకపోయినా కారుణ్య దృష్టితో దీనులను ఆదరించిన ఆర్ద్ర హృదయుడు. విద్యావంతుడైన మేధావి, ఆచార్యునికి ఏంటో అడకువతో పరిచర్యలాచరించి తన పాండిత్య సంపద ఒరులకి అర్పించవలెనని ఆత్రుతపడిన మహితాత్ముడు. ఎన్నెన్ని విధాల ప్రయత్నించినా చదువు అబ్బనివాడు, విధ్యాగర్వంతో మిక్కిలి మదించి మైమరచి సభలలో సాధు విద్వాంసులని అవమానించి ఈసడించిన దుర్గర్వితుడు. నిరంతరారోగ్యంతో భార్యపుత్రులతో మహైశ్వర్యంతో సుఖిస్తున్న భోగి పూర్వం సత్పురుషులని ఎందరెందరినో మిక్కిలి ఆత్మీయతతో ఆదరించిన మాన్యశేఖరుడు. దుష్టులైన భార్య పుత్రులతో సదా లేమితో రోగాలతో దుఃఖిస్తున్న మానిసి పూర్వం క్రోధ,లోభ,నాస్తికత్వాలతో పరులని ఇనుమిక్కిలిగా పీడించిన దురాత్ముడు. పుట్టుగుడ్డి గతజన్మలో అందగాడై తన సోయగంతో మైమరచి ఇతరుల భార్యలని ఆకర్షించిన పరమపాపి. కర్ణరోగార్తుడు(చెవిటివారు) ముందు పుట్టుకలో కటువైన మాటలతో సజ్జనులను ఎంతో మానసికవ్యధ కలిగించిన కటినుడు. ఉదర రోగాములతో బాధపడేవారు గతజన్మలో విషభోజనంతో పరులను అన్యాయంగా వేధించిన ధురాత్ముడు.పరుల భార్యలని గాని, కన్యలని గాని పూర్వజన్మలో మధాందుడై అనుభవించిన దురాత్ముడు, నీరుపట్టిన శరీరంతో గాని మధుమేహంతో గాని ఇనుమిక్కిలిగా దుఃఖించగలడు. దురహంకారంతో మైమరచి కాళ్ళు చేతులు విరిచి పరులని భాదించిన పాపి కుంటివాడై జన్మించగలడు. కత్తులతో,కర్రలతో, దారుణ ప్రహరణాలతో సజ్జనులను అన్యాయంగా హింసించిన దుష్టులు కంతులు మొదలైన దుస్సహ చర్మరోగాలతో దుఃఖించగలరు. అల్పులని అన్యాయంగా కాలితాపులతో(కాళ్ళతో తన్నడం),పరిశుభ్రతలేని పదాలతో దేవాలయాలలో ప్రవేశించినా ఉత్తరజన్మలో తప్పక చరణ రుగ్మతలు(కాళ్ళకు సంభందించిన రోగాలు) ఏర్పడగలవు. జ్వరము, అతిసారము, మహోదరము, వాత పిత్త కఫాల దారుణోద్రేకాలతో ఆదిగా గల రోగాలతో యాతనలు అనుభవిస్తున్న మానవులందరు పూర్వజన్మలో వినోధార్ధమై ప్రాణులని సంహరించిన(మాంసాహారం తినడం కూడా) పాపాత్ములు. ధాన్యాల వ్యాపారాలలో కల్తి కలిపిగాని, తప్పుడు తూకలతో వ్యవహరించి లాభాలు ఆర్జించిన పాపాత్ములు గూని, కాళ్ళులేమి, మరుగుజ్జుతనము అన్న రోగాలతో సదా అలమటించగలరు. ఈజన్మలో సజ్జనులను అన్యాయంగా మోసగించి సొమ్ము చేజిక్కించుకున్న కపటాత్ముడు మతిభ్రంశంతో దుఃఖించే వారు. ఈజన్మలో పితృకార్యాలు వదిలేసినా, పసివారిని సంహరించినా, ముందు పుట్టుకలో సంతానం కలగదు. తప్పేమిలేకపోయినా పిరుదుల మధ్య భాదినా, సాంగత్య సుఖానికి అడ్డంకి కలిగించినా నపుంసకత్వం వస్తుంది. భర్తని వంచించి సొమ్ము కూడబెట్టినా, సౌందర్య గర్వంతో పరాయివారి భర్తలని ఆకర్షించినా, అపహరించినా(వేరేవారి భర్తతో లేచిపోవడం) కొద్దికాలంలోనే వితంతువు అవుతుంది.
Share:

మనం పూర్వజన్మలో చేసిన తప్పుల వలన ఇప్పుడు అనుభవిస్తున్న శిక్షలు.

కొందరు ఐశ్వర్యంతో సుఖిస్తున్నారు. మరికొందరు పుట్టినప్పటినుండి ఐశ్వర్య విహీనులై దుఖిస్తున్నారు. దీనికి ఏమి కారణం.
పూర్వజన్మలో లేమితో దుఃఖిస్తున్న భాందవులను, ఆత్మీయులను, ఆదుకున్నవారిని ఈ జన్మలో అష్టైశ్వర్యాలు అవలీలగా లభిస్తున్నాయి. దారుణలోభంతో కుంచించుకు పోయిన కుత్సితులు సంపదలు లేక దుఖిస్తున్నారు. విధాతకు ఎవ్వరి యందు ప్రేమకాని, ద్వేషం కాని లేదు. వారి వారి ఖర్మల ఫలితమే నేటి జన్మలో సుఖ దుఃఖాలకు కారణం.
పుష్కలంగా సంపద ఉన్నా అనుభవించని కష్టాత్ముడు గతజన్మలో ఇతరులు ఎన్నెన్నో విధాల బలవంతపెట్టినప్పుడు మాత్రమే ఉపకారాలు ఆచరించిన పరమలోభులు. తమకు ఏమాత్రం సంపద లేకపోయినా వేరేవారి తోడ్పాటువలన భోగాలు అనుభవిస్తున్నవారు పూర్వజన్మలో పేదవారై ఉండి కూడా అర్ధించినవారికి ఏదోవిధంగా సాయపడవలేనని ఆత్రపడిన సత్పురుషులు. అనాయాసంగా సంపద చేరుకున్న అదృష్టవంతులు, తమంటతామే అర్హులైనవారిని ఆహ్వానించి విత్తమిచ్చిన వితరణఖనులు. బాగా శ్రమించిన పిదప సొమ్ము చేరినవారు అర్హులు అడిగినప్పుడు గాని విత్తమీయనివారు. ఎన్నెన్ని విధాల శ్రమించినా ధనము ఏమాత్రమూ లభించని దురదృష్టవంతులు పూర్వం యాచకులని అదిగో ఇదిగో అని తిప్పి చిట్టచివరికి ఇవ్వక తిరస్కరించిన పాపులు. ముదిమిలో ధనవంతులైన మానవులు పూర్వజన్మలో ప్రాయంలో దానధర్మాల మాటే తలపెట్టక జవసత్వాలు ఉడిగిన పిమ్మట దానధర్మాలు ఆచరించిన అలుసులు. మహాధనవంతులై నిరంతర రోగాల వల్ల భోగాలు అనుభావించలేనివారు పూర్వజన్మలో ఐశ్వర్యవంతులైనా దానధర్మాల మాటే తలపెట్టక మరణసమయంలో దానాలకు ఉపక్రమించిన అవివేకులు.. మహా సౌందర్యవంతులు వెనుకటి జన్మలో మాంసం విసర్జించిన మహనీయులు. రూపవిహీనులు పూర్వం సుందరులై కురూపులను అపహసించిన దురహంకార దూషితులు. 
పత్ని యెడల అన్యోన్యతతో చిరకాలం సౌక్యలు అనుభవించిన వ్యక్తి పూర్వం పరకన్యలపై కన్నెత్తి చూడని సత్పురుషుడు. అనుకూలం లేని దాంపత్యంతో అలమటించి అనతికాలంలో భార్యవియోగంతో అలమటించే పురుషుడు ముందు జన్మలో భార్యని ఏమాత్రం సుఖపెట్టని వాడు. మహనీయ విజ్ఞానఖని అయినా లేమితో సతమతమయ్యే వారు పూర్వం సిరిసంపదలు వున్నా దానం మాటే తలపెట్టని పరమలోభి. విత్తసంపత్తి కలిగినా బుద్దిసంపత్తి లేని మనిషి ముందు జన్మలో ప్రజ్ఞ లేకపోయినా కారుణ్య దృష్టితో దీనులను ఆదరించిన ఆర్ద్ర హృదయుడు. విద్యావంతుడైన మేధావి, ఆచార్యునికి ఏంటో అడకువతో పరిచర్యలాచరించి తన పాండిత్య సంపద ఒరులకి అర్పించవలెనని ఆత్రుతపడిన మహితాత్ముడు. ఎన్నెన్ని విధాల ప్రయత్నించినా చదువు అబ్బనివాడు, విధ్యాగర్వంతో మిక్కిలి మదించి మైమరచి సభలలో సాధు విద్వాంసులని అవమానించి ఈసడించిన దుర్గర్వితుడు. నిరంతరారోగ్యంతో భార్యపుత్రులతో మహైశ్వర్యంతో సుఖిస్తున్న భోగి పూర్వం సత్పురుషులని ఎందరెందరినో మిక్కిలి ఆత్మీయతతో ఆదరించిన మాన్యశేఖరుడు. దుష్టులైన భార్య పుత్రులతో సదా లేమితో రోగాలతో దుఃఖిస్తున్న మానిసి పూర్వం క్రోధ,లోభ,నాస్తికత్వాలతో పరులని ఇనుమిక్కిలిగా పీడించిన దురాత్ముడు. పుట్టుగుడ్డి గతజన్మలో అందగాడై తన సోయగంతో మైమరచి ఇతరుల భార్యలని ఆకర్షించిన పరమపాపి. కర్ణరోగార్తుడు(చెవిటివారు) ముందు పుట్టుకలో కటువైన మాటలతో సజ్జనులను ఎంతో మానసికవ్యధ కలిగించిన కటినుడు. ఉదర రోగాములతో బాధపడేవారు గతజన్మలో విషభోజనంతో పరులను అన్యాయంగా వేధించిన ధురాత్ముడు.పరుల భార్యలని గాని, కన్యలని గాని పూర్వజన్మలో మధాందుడై అనుభవించిన దురాత్ముడు, నీరుపట్టిన శరీరంతో గాని మధుమేహంతో గాని ఇనుమిక్కిలిగా దుఃఖించగలడు. దురహంకారంతో మైమరచి కాళ్ళు చేతులు విరిచి పరులని భాదించిన పాపి కుంటివాడై జన్మించగలడు. కత్తులతో,కర్రలతో, దారుణ ప్రహరణాలతో సజ్జనులను అన్యాయంగా హింసించిన దుష్టులు కంతులు మొదలైన దుస్సహ చర్మరోగాలతో దుఃఖించగలరు. అల్పులని అన్యాయంగా కాలితాపులతో(కాళ్ళతో తన్నడం),పరిశుభ్రతలేని పదాలతో దేవాలయాలలో ప్రవేశించినా ఉత్తరజన్మలో తప్పక చరణ రుగ్మతలు(కాళ్ళకు సంభందించిన రోగాలు) ఏర్పడగలవు. జ్వరము, అతిసారము, మహోదరము, వాత పిత్త కఫాల దారుణోద్రేకాలతో ఆదిగా గల రోగాలతో యాతనలు అనుభవిస్తున్న మానవులందరు పూర్వజన్మలో వినోధార్ధమై ప్రాణులని సంహరించిన(మాంసాహారం తినడం కూడా) పాపాత్ములు. ధాన్యాల వ్యాపారాలలో కల్తి కలిపిగాని, తప్పుడు తూకలతో వ్యవహరించి లాభాలు ఆర్జించిన పాపాత్ములు గూని, కాళ్ళులేమి, మరుగుజ్జుతనము అన్న రోగాలతో సదా అలమటించగలరు. ఈజన్మలో సజ్జనులను అన్యాయంగా మోసగించి సొమ్ము చేజిక్కించుకున్న కపటాత్ముడు మతిభ్రంశంతో దుఃఖించే వారు. ఈజన్మలో పితృకార్యాలు వదిలేసినా, పసివారిని సంహరించినా, ముందు పుట్టుకలో సంతానం కలగదు. తప్పేమిలేకపోయినా పిరుదుల మధ్య భాదినా, సాంగత్య సుఖానికి అడ్డంకి కలిగించినా నపుంసకత్వం వస్తుంది. భర్తని వంచించి సొమ్ము కూడబెట్టినా, సౌందర్య గర్వంతో పరాయివారి భర్తలని ఆకర్షించినా, అపహరించినా(వేరేవారి భర్తతో లేచిపోవడం) కొద్దికాలంలోనే వితంతువు అవుతుంది.
Share:

పార్వతీదేవి శివుడికి వివరించిన పతివ్రతా ధర్మం:

ఋతుమతి కాని పునీత వనిత కన్యక! ఆమె వివాహంలో తల్లితండ్రులు, పినతండ్రి, మేనమామ, సహోదరుడు అధికారులు. వీరిలో ఎవరైనా ఆ కన్యకకు యోగ్యుడైన వరునికి ఇచ్చి వివాహం చేయవచ్చు. వివాహం జరిగిన నాటినుండి భర్త ఒక్కడే ఆమెకి సర్వం. ప్రభువు. అతనియేడల ప్రేమతోనే అతని అనుమతితోనే ఆ మహిళ అతిధి, పితృ పూజలు (సేవ) చేయాలి.ఇటువంటి స్త్రీ పరమ పతివ్రత! ఇహ పర లోకాలలో సకల సౌక్యలు అనుభవించగలధు. ఇంకా భర్తకు ఇష్టమైన వంటకాలు అత్యంత ప్రీతితో వండి వడ్డించవలెను. అతని యెడల అనురక్తితో పూసలో దారంవలె మసలుకోవలెను. పనుల యెడల ఏమరిపాటుగాని, భర్త యెడల వ్యతిరేక దృష్టి కాని పనికిరాదు. భర్త ఆగ్రహించిన యెడల మిక్కిలి అనురక్తితో సంచరించవలెను. తన చేతికి ఇచ్చిన వస్తువుని జాగ్రత్తగా పదిలపరిచి తిరిగి అప్పగించవలెను. భర్త ఏది బహుకరించినా పరమాదరంతో స్వీకరించవలెను. కుమారునితో నైన ఏకాంత ఏకాసన స్థితి పనికిరాదు. భర్త ధనవంతుడైన, దరిద్రుడైనా, రూపసి అయినా కాకపోయినా, వివేకి అయినా అవివేకి అయినా, ఆరోగ్యవంతుడు అయిన రోగి అయినా కాంతకు ఎల్లప్పుడూ పతి అనువర్తన అత్యంత ముఖ్యము. దేవతా పితృ కార్యాలలో పతి శుభం కోరి గడప దగ్గర బలి బిక్షలు సమర్పించవలెను. సతికి పతికన్నా వేరొక ఉత్తమగతి లేదు. కనుక అతని యెడల నిరంతర భక్తి శుభపరంపరలు అందీయగలదు.

వనితల అనర్హధర్మాలు : అధర్మ మార్గంలో సంచరిస్తున్న అంగనలు ఆసురి, పైశాచి, రాక్షసి అన్న నామధేయాలు ఏర్పడినవి. ఇటువంటి మహిళలందరికీ వ్యభిచారాసక్తి మిక్కుటము.(అధికము).
అసురి: నిరంతర క్రౌర్య పరాయణత్వంతో (అవివేకం, కోపం,ఆలోచనారాహిత్యం) ధన ధాన్యాదులు తన ఇష్టం వచ్చినట్టు వినియోగిస్తుంది. చంచల స్వభావం, భోగపరాయణురాలు(అందరిలో నేను గొప్పగా బ్రతకాలి అనే చిత్తచాంచల్యం. దేనికైనా వెనకాడని తత్వం). ఈర్ష్య ఎక్కువ!
పైశాచి: దురాగ్రహం ఎక్కువ! భర్త పుత్రుల యందు ప్రేమాభిమానములు ఉండవు! ఇంటి పనులు, ఇంట్లో కార్యాల యందు ఏ మాత్రం నైపుణ్యం లేనిది. (వంట చేశాను. తింటే తింటారు. లేకపోతె వాళ్ళ ఖర్మ. చుట్టాలు వస్తే ఎడముఖం పెడముఖంగా ఉంటుంది.)
ఇక రాక్షసి : ఎప్పుడూ నిద్రే నిద్ర! ఆమె నోటివెంట అసత్యమే గాని నిజం అన్నమాట పొరపాటునకూడా రాదు. సిగ్గు, శరాలు ఉండవు.
పైన చెప్పిన వారందరూ భర్త వంశియులందరికీ పాపకళంకం అంటగట్టి ఘోరాతిఘోరమైన నరక కూపం చేరుకుంటారు. ఇహం పరం మొత్తం నరకప్రాయమే వీరికి, వీరితో ఉన్నవారికి!
ఈవిధమైన జ్ఞానం కలిగిన తరువాత పతిభక్తితో మసలుకుంటే ఇంతకుముందు వరకు చేసిన పాపలు అన్ని తొలగిపోయి పతితోపాటు స్వర్గలోకం చేరుకుంటారు.

ఈ శివపార్వతుల సంవాదం సభామధ్యమంలో వినిపించినవారు నిత్యానురత్వ వైభవం సంప్రాప్తించగలదు. శ్రద్దాభక్తులతో విన్నవారికి ఆయురారోగ్య సంపత్తి లభించగలదు.
Share:

పార్వతీదేవి శివుడికి వివరించిన పతివ్రతా ధర్మం:

ఋతుమతి కాని పునీత వనిత కన్యక! ఆమె వివాహంలో తల్లితండ్రులు, పినతండ్రి, మేనమామ, సహోదరుడు అధికారులు. వీరిలో ఎవరైనా ఆ కన్యకకు యోగ్యుడైన వరునికి ఇచ్చి వివాహం చేయవచ్చు. వివాహం జరిగిన నాటినుండి భర్త ఒక్కడే ఆమెకి సర్వం. ప్రభువు. అతనియేడల ప్రేమతోనే అతని అనుమతితోనే ఆ మహిళ అతిధి, పితృ పూజలు (సేవ) చేయాలి.ఇటువంటి స్త్రీ పరమ పతివ్రత! ఇహ పర లోకాలలో సకల సౌక్యలు అనుభవించగలధు. ఇంకా భర్తకు ఇష్టమైన వంటకాలు అత్యంత ప్రీతితో వండి వడ్డించవలెను. అతని యెడల అనురక్తితో పూసలో దారంవలె మసలుకోవలెను. పనుల యెడల ఏమరిపాటుగాని, భర్త యెడల వ్యతిరేక దృష్టి కాని పనికిరాదు. భర్త ఆగ్రహించిన యెడల మిక్కిలి అనురక్తితో సంచరించవలెను. తన చేతికి ఇచ్చిన వస్తువుని జాగ్రత్తగా పదిలపరిచి తిరిగి అప్పగించవలెను. భర్త ఏది బహుకరించినా పరమాదరంతో స్వీకరించవలెను. కుమారునితో నైన ఏకాంత ఏకాసన స్థితి పనికిరాదు. భర్త ధనవంతుడైన, దరిద్రుడైనా, రూపసి అయినా కాకపోయినా, వివేకి అయినా అవివేకి అయినా, ఆరోగ్యవంతుడు అయిన రోగి అయినా కాంతకు ఎల్లప్పుడూ పతి అనువర్తన అత్యంత ముఖ్యము. దేవతా పితృ కార్యాలలో పతి శుభం కోరి గడప దగ్గర బలి బిక్షలు సమర్పించవలెను. సతికి పతికన్నా వేరొక ఉత్తమగతి లేదు. కనుక అతని యెడల నిరంతర భక్తి శుభపరంపరలు అందీయగలదు.

వనితల అనర్హధర్మాలు : అధర్మ మార్గంలో సంచరిస్తున్న అంగనలు ఆసురి, పైశాచి, రాక్షసి అన్న నామధేయాలు ఏర్పడినవి. ఇటువంటి మహిళలందరికీ వ్యభిచారాసక్తి మిక్కుటము.(అధికము).
అసురి: నిరంతర క్రౌర్య పరాయణత్వంతో (అవివేకం, కోపం,ఆలోచనారాహిత్యం) ధన ధాన్యాదులు తన ఇష్టం వచ్చినట్టు వినియోగిస్తుంది. చంచల స్వభావం, భోగపరాయణురాలు(అందరిలో నేను గొప్పగా బ్రతకాలి అనే చిత్తచాంచల్యం. దేనికైనా వెనకాడని తత్వం). ఈర్ష్య ఎక్కువ!
పైశాచి: దురాగ్రహం ఎక్కువ! భర్త పుత్రుల యందు ప్రేమాభిమానములు ఉండవు! ఇంటి పనులు, ఇంట్లో కార్యాల యందు ఏ మాత్రం నైపుణ్యం లేనిది. (వంట చేశాను. తింటే తింటారు. లేకపోతె వాళ్ళ ఖర్మ. చుట్టాలు వస్తే ఎడముఖం పెడముఖంగా ఉంటుంది.)
ఇక రాక్షసి : ఎప్పుడూ నిద్రే నిద్ర! ఆమె నోటివెంట అసత్యమే గాని నిజం అన్నమాట పొరపాటునకూడా రాదు. సిగ్గు, శరాలు ఉండవు.
పైన చెప్పిన వారందరూ భర్త వంశియులందరికీ పాపకళంకం అంటగట్టి ఘోరాతిఘోరమైన నరక కూపం చేరుకుంటారు. ఇహం పరం మొత్తం నరకప్రాయమే వీరికి, వీరితో ఉన్నవారికి!
ఈవిధమైన జ్ఞానం కలిగిన తరువాత పతిభక్తితో మసలుకుంటే ఇంతకుముందు వరకు చేసిన పాపలు అన్ని తొలగిపోయి పతితోపాటు స్వర్గలోకం చేరుకుంటారు.

ఈ శివపార్వతుల సంవాదం సభామధ్యమంలో వినిపించినవారు నిత్యానురత్వ వైభవం సంప్రాప్తించగలదు. శ్రద్దాభక్తులతో విన్నవారికి ఆయురారోగ్య సంపత్తి లభించగలదు.
Share:

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com